-
Home » Fund
Fund
Ramappa Temple : రామప్ప దేవాలయ అభివృద్ధికి రూ.250 కోట్లు ఇవ్వండి : మంత్రి శ్రీనివాస గౌడ్
రామప్ప దేవాలయంతో పాటు ఆలయ పరిసరాలను కూడా అభివృద్ది చేయటానికి రూ.250 కోట్లు కేటాయించాలని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర మంత్రి కిషన్ కుమార్ ను కోరారు.
PM-CARES : కోవిడ్ తో చనిపోయిన పేరెంట్స్ పిల్లలకు కేంద్రం అండ..ఉచిత విద్య, రూ. 10 లక్షలు
కోవిడ్ - 19తో తల్లిదండ్రులు, లేదా వారిని సంరక్షించే వారు చనిపోయి..అనాథలుగా మారిన పిల్లలకు ఉచిత విద్యను అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ప్రకటించింది.
మనవరాలి చదువు కోసం ఇంటిని అమ్మేసిన ఆటోవాలా తాత కష్టాలు తీరాయి.. రూ.24లక్షల ఆర్థిక సాయం
mumbai elderly auto wala life changed: పేదరికంతో చదువు మానేస్తానన్న మనవరాలికి ధైర్యం చెప్పి ఆమె చదువు కోసం ఉన్న ఏకైక ఇంటినే అమ్మేసిన ఆటోవాలా గుర్తున్నాడు కదూ. ఇప్పుడు ఆయనకు కొత్త జీవితం లభించింది. ఆ వృద్ధుడి దీన గాథపై స్పందించిన దాతలు ఏకంగా రూ.24 లక్షలు సమకూర్చారు. ద�
80 ఏళ్ల బామ్మ..ఏడాది ఆదాయం రూ. 1.7 లక్షలు..అకౌంట్లో మాత్రం రూ. 196 కోట్లు
బామ్మ వయస్సు 80 ఏళ్లు..ఓ ట్రస్టుకు లబ్దిదారు. ఏడాదికి ఆదాయం 1.7 లక్షలు మాత్రమే. కానీ ఆమె అకౌంట్ పరిశీలిస్తే..మాత్రం షాక్ తిన్నారు అధికారులు. ఎందుకంటే..ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా రూ. 196 కోట్లు ఉన్నట్లు తేలడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత డబ్బు ఎక్కడిది �
ఒలింపిక్స్ కోసం కారును అమ్మట్లేదు.. దుతి క్లారిటీ!
వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్కు సన్నాహాలు కోసం తన కారును అమ్మేందుకు సిద్ధమైనట్లు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన భారత్ స్టార్ మహిళా రన్నర్ దుతి చంద్.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా ప్రకటించారు. తన శిక్షణకు నిధుల కొరత లేదని ఆమె స్పష్�
పేటీఎం నుంచి ఫ్లిప్ కార్ట్ : చైనా పెట్టబడులతో భారతీయ యాప్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా?
దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రత దృష్ట్యా అత్యంత పాపులర్ అయిన టిక్టాక్, UC బ్రౌజర్తో సహా 59 యాప్స్ చైనీస్ యాప్లను భారత్ నిషేధించింది. లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ వద్ద నెలకొన్న ప్రతిష్టంభన, గల్వాన్ లోయలో చైనా దళాలతో 20 మంది భారత ఆర్మీ సిబ్�
దావోస్ పర్యటన ఖర్చుకు ప్రభుత్వానికి సంబంధం లేదు: పాక్ పీఎం
దావోస్ సభకువెళ్లేందుకు పాక్ ప్రధానికి తన స్నేహితులు సాయం చేశారని ఆయనే స్వయంగా చెప్పారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో పాల్గొనేందుకు ఖర్చులు ప్రభుత్వం భరించలేని పక్షంలో స్నేహితులైన వ్యాపారవేత్తలు షెహగల్, ఇమ్రాన్ చౌదరి ఆ ఖర్చులు కేటాయించినట�
బీజేపీ పాలిత రాష్ట్రాలకేనా! : కేరళకు వరద సాయం ఇవ్వని కేంద్రం
కమ్యూనిస్టు ప్రభుత్వానికి మోడీ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. గతేడాది వివిధ రాష్ట్రాల్లో వరదలు వచ్చిన విషయం తెలిసిందే. జాతీయ విపత్తు సహాయ నిధి కింద ఏడు రాష్ట్రాలకు గానూ రూ.5,908.56 కోట్లు విడుదల చేసేందుకు సోమవారం కేంద్రం ఆమోదం తెలపింది. కర్నాటక,హిమా�
కన్నా కీలక వ్యాఖ్యలు : మూడు రాజధానులు చేస్తే..కేంద్రం నిధులు ఇవ్వదు
మూడు రాజధానులు, GN RAO కమిటి నివేదికపై ఏపీ రాజధాని ప్రాంతాల ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. ఐదు రోజులుగా నిరసనలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే..రాజధాని అంశంపై అధికార, విపక్ష పార్టీ మధ్య మాటల తూటాల
నోట్రే డామే చర్చి పునర్నిర్మాణం కోసం 7వేల కోట్లు విరాళం
సెంట్రల్ ప్యారిస్ లోని ప్రపంచ ప్రఖ్యాత నోట్రే డామే కేథడ్రల్ చర్చిలో పైకప్పు నుంచి సోమవారం(ఏప్రిల్-15,2019)పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో చర్చి భవనం కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే.12వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన చర్చిలో ఆధునీకరణ పనులు జరుగుతున�