Home » funds
దేశంలోని జాతీయ రాజకీయ పార్టీలు 2004-19 మధ్య కాలంలో పలువురు అజ్ఞాత వ్యక్తులు, సంస్ధల నుంచి రూ 11,234 కోట్ల విరాళాలను సేకరించాయని ఎన్నికల నిఘా సంస్థ అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) తన నివేదికలో వెల్లడించింది. ఏడు జాతీయ పార్టీలు �
హైదరాబాద్ మెట్రో అధికారులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. JBS - MGBS మెట్రో రైలు ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం
అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అక్రమాలు చేశారని చెబుతూ ఏపీ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎస్
తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. రైతు బంధు నిధులను విడుదల చేసింది. రైతు బంధు ద్వారా 42.42 లక్షల మంది రైతులు లబ్ది పొందతనున్నారు. ఇప్పటికే 35.92 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులను జమ చేసిన సంగతి తెలిసిందే. తెలంగ�
పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్-2020పై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. బడ్జెట్ పై పవన్ ప్రశంసలు కురిపించారు. వ్యవసాయ రంగానికి కొండ అండనిచ్చేలా బడ్జెట్
కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇకపై రైతులకు పీఎం-కిసాన్ పథకం కింద నిధులు అందాలంటే ఆధార్ తప్పనిసరి. అర్హులైన రైతులకు ఆధార్ అనుసంధానమైన బ్యాంకు
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పార్టీలన్నీ తలమునకలయ్యాయి. పార్లమెంటరీ పార్టీ సమావేశాలు నిర్వహించుకుని
కూచిపూడిలో సంజీవని ఆస్పత్రి పేరుతో అడ్డగోలు దోపిడీకి తెరలేపిన రవిప్రకాశ్-సిలికానాంధ్ర లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కృష్ణా జిల్లా కూచిపూడిలోని
కృష్ణా జిల్లా కూచిపూడిలోని రవిప్రకాశ్-సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రిపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం స్పందించింది. ఆస్పత్రికి వచ్చిన విరాళాల వినియోగంలో
పేద ప్రజలకు ఉచితంగా అమెరికా స్థాయి వైద్యం అంటూ ప్రచారం.. సామాన్యుడి నుంచి ప్రవాసాంధ్రుల వరకూ.... కోట్లకు కోట్లు విరాళాల సేకరణ. అందరికీ చూపించడానికి భారీ బిల్డింగ్