Home » funds
Telangana budget 2021-22 : తెలంగాణ ప్రభుత్వం 2021-22 బడ్జెట్కు సమాయాత్తమవుతోంది. బడ్జెట్ రూపకల్పనపై ఆర్థికశాఖ దృష్టి సారించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం, కరోనా ప్రభావం నేపథ్యంలో…..ఈసారి బడ్జెట్ తగ్గే అవకాశం కనిపిస్తోంది. వాస్తవ రాబడి, వ్యయాలకు దగ్
CM Jagan Delhi today : ఏపీ ముఖ్యమంత్రి జగన్… నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 2గంటలకు ఆయన బయలుదేరి వెళ్లనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అకాల వర్షాలు, పంటనష్టం, పోలవరం ప్రాజెక్ట్సహా ఇతర అంశాలప
ED grills Farooq Abdullah జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA) స్కామ్ కు సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లాను సోమవారం(అక్టోబర్-19,2020) ఈడీ అధికారులు విచారించారు. ఫరూక్ అబ్దుల్లా JKCA చైర్మన్ గా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగానిక
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్ ను ఎంచుకున్నట్టు జో బిడెన్ ప్రకటించగానే, ఆయన ప్రచారం నిమిత్తం విరాళాలు వెల్లువలా వచ్చాయి. తనతో పాటు కమలా హారిస్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీలో ఉంటారని రెండు రోజుల క్రిత�
15 వ ఆర్థిక కమిషన్…ముఖ్యంగా ఆరోగ్యం మరియు విద్యలో రాష్ట్రాల సామాజిక సూచికల ఆధారంగా రాష్ట్రాల “అభివృద్ధి మాతృక”(development matrix) ను రూపొందించే పనిలో ఉంది. పన్నులు మరియు గ్రాంట్లు వంటి ఆర్థిక వనరులను రాష్ట్రాలకు బదిలీ చేయడానికి నిర్ణయించే కొత్త పారా
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరిగి ఏడాది కాలం ముగిసిన తర్వాత కాంగ్రెస్ లో లెక్కలు తేలాలి అంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మిత్ర పక్షాలతో కలసి కాంగ్రెస్ వసూలు చేసిన విరాళాలతో పాటు, ఖర్చులపై వివరణ కోరుతున్నారు ఆ పార్టీ నాయకులు. దీనికి సంబంధిం
జీవీకే కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. జీవీకే 10 డొల్ల కంపెనీలు పెట్టి డబ్బులు మళ్లించినట్లు సీబీఐ గుర్తించినట్లు తెలుస్తోంది. రూ.395 కోట్ల నిధులను వివిధ కంపెనీలకు మళ్లించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. పది కంపెనీల లావాదేవీలపై ఆర�
ఏపీలో MSMEలకు రెండో విడతగా ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. MSMEలకు రూ.548 కోట్లు విడుదల చేసినట్టు రాష్ట్ర సీఎం జగన్ ప్రకటించారు. ఇచ్చిన మాట.. చెప్పిన తేదీ ప్రకారం.. గత మే నెలలో మొదటి విడతగా 450 కోట్లు రిలీజ్ చేశామని వైఎస్ జగన్మోహన
కరోనా విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)పై,చైనాపై అగ్రరాజ్యంతో సహా పలుదేశాలు తీవ్ర ఆరోపణలు గుప్తిస్తున్న విషయం తెలిసిందే. వైరస్ గురించి సమాచారముండి కూడా ముందుగా హెచ్చరికలు చేయలేదని డబ్యూహెచ్ వో, ప్రపంచానికి ఈ దుస్థితి రావడానికి కారణం చై
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. 30 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. కరోనా సోకి 2 లక్షల మందికి పైగా మృత