funds

    విరాళాలు ఏమయ్యాయి : రవిప్రకాశ్‌-సిలికానాంధ్ర ఆస్పత్రిలో వైద్యసేవలపై వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

    October 9, 2019 / 10:08 AM IST

    ఆర్భాటంగా ప్రారంభించిన రవిప్రకాశ్‌-సిలికానాంధ్ర ఆస్పత్రిలో సరైన వైద్య సేవలే అందడం లేదని వైసీపీ నేత, పామర్రు ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్ అన్నారు.  అసలు ఎన్ని విరాళాలు

    అందరి కళ్లు రంగారెడ్డిపైనే: వేలానికి తెలంగాణ ప్రభుత్వ స్థలాలు

    September 15, 2019 / 05:36 AM IST

    తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సర్దుబాట్లు చేయనున్న క్రమంలో రంగారెడ్డిలోని ప్రభుత్వ స్థలాలను విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో వేలం నిర్వహించి వాటిని అమ్మాలనుకుంటోంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలు, ప్రత్యేకించి కోకాపేట, మాదాపూర్, నానక్

    రాజధాని రైతులకు రిలీఫ్

    August 27, 2019 / 11:29 AM IST

    రాజధాని రైతులకు జగన్ ప్రభుత్వం ఊరట ఇచ్చింది. రాజధానికి భూములిచ్చిన రైతులకు రూ.187.44 కోట్లు విడుదల చేసింది. 2019-20 సంవత్సరానికి రైతులకు కౌలు కింద

    టీటీడీలో నిధులు గోల్ మాల్ : ప్రవీణ్ ప్రకాష్ రాజీనామా

    August 24, 2019 / 11:27 AM IST

    ఢిల్లీ : దేశ  రాజధాని ఢిల్లీలోని టీటీడీ ఆలయంలో రూ. 4కోట్ల రూపాయల నిధులు కుంభ కోణం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. శ్రీవారి ఆలయంలో నిధుల  దుర్వినియోగానికి నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ భవన్ రెసిడెంట్ కమీషనర్, ఢిల్లీ లోకల్ ఎడ్వైజరీకమిటీ చైర్మన్ గ�

    ఏపీ ఉపాధిహామీ పథకం నిధుల విడుదలలో జాప్యం

    May 15, 2019 / 02:23 PM IST

    కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీలో గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధుల విడుదలకు పట్టిన గ్రహణం ఇప్పుడే విడిపోయే పరిస్థితి కనబడటం లేదు. అప్పులు తెచ్చి సమస్య పరిష్కారం చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఉపాధిహామీ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండ�

    ఫోని తుఫాన్ ఎఫెక్ట్ : ప్రకృతి విపత్తుల కింద ఏపీకి రూ.200 కోట్లు 

    April 30, 2019 / 09:18 AM IST

    అతి తీవ్ర తుఫాన్ గా తీరం వైపు దూసుకొస్తోంది ఫొని తుఫాన్. ఏపీ – ఒరిస్సా రాష్ట్రాల్లో ఇది తీరం దాటనుంది. దీని ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్తగా నేవీ, ఆర్మీ కూడా అలర్ట్ అయ్యాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే�

    వేర్పాటువాద నేతలకు NIA సమన్లు : కేంద్రం కఠిన వైఖరి

    March 9, 2019 / 04:18 PM IST

    శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లోని వేర్పాటువాద నేతలపై కేంద్రం ఉచ్చు బిగిస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో  NIA  ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.  హురియత్ నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్, మరో వేర్పాటు వాద నేత సైయద్ అలీ షా గిలానీ కుమా

    Sweet News : రైతుల ఖాతాల్లోకి రైతు బంధు డబ్బులు!

    February 15, 2019 / 03:40 AM IST

    తెలంగాణ రాష్ట్ర రైతులకు సర్కార్ తీపి కబురును అందించనుంది. రైతు బంధు నిధుల కోసం ఎదురు చూస్తున్న రైతుల ఖాతాల్లో మరికొన్ని రోజుల్లో డబ్బులు పడనున్నాయి. దాదాపు 9.06 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగనుంది. నిధుల విడుదలపై సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

    ఏపీ బడ్జెట్ : రాష్ట్రాభివృద్ధి లక్ష్యం

    February 5, 2019 / 06:33 AM IST

    రాష్ట్ర అభివృద్ధి, సమాన వికాసం ప్రభుత్వం లక్ష్యం అని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. అమరావతి వేదికగా వరుసగా 3వ బడ్జెట్‌ను మంత్రి యనమల

    అరకొరగానే : ఐఐటీ హైదరాబాద్‌కు రూ.80 కోట్లు

    February 1, 2019 / 10:36 AM IST

    ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్‌లోనూ తెలంగాణ రాష్ట్రానికి నిరాశే ఎదురైంది. తెలంగాణకు పెద్దగా ప్రయోజనం జరగలేదు. కేంద్రం అరకొరగానే

10TV Telugu News