-
Home » funerals
funerals
Lata Mangeshkar : సాయంత్రం 6.30 గంటలకు లతా మంగేష్కర్ అంత్యక్రియలు
ఇండియన్ లెజెండరీ గాయని లతా మంగేష్కర్(92) ఇవాళ కన్నుమూశారు. మంగేష్కర్.. గత 29 రోజులుగా కరోనాతో పోరాడి తుదిశ్వాస విడిచారు.
Bipin Rawat Funerals : సైనిక లాంఛనాలతో బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు పూర్తి
ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. సైనిక లాంఛనాలతో రావత్ దంపతుల అంత్యక్రియలు నిర్వహించారు.
Adilabad : అన్నా.. నేను నీవెంటే
అన్న మృతి చెందిన గంటల వ్యవధిలో సోదరి కూడా మృతి చెందింది.. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ లో మంగళవారం జరిగింది.
Corona Restrictions Violation : యూపీలో కరోనా ఆంక్షల ఉల్లంఘన..మాస్క్లు పెట్టుకోకుండా మతపెద్ద అంత్యక్రియలకు వేలాది మంది హాజరు
దేశంలో కోరోనా విరుచుకుపడుతున్నా.. ప్రజలు మాత్రం నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. కోవిడ్ ఆంక్షలను బేఖాతర్ చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.
Rates to funerals :కరోనాతో చనిపోతే.. రూ. 5,100, మామూలుగా చనిపోతే రూ. 2,200 : కరోనా కాలంలో శ్మశానంలో ధరల పట్టిక
శ్మశానంలో ధరల పట్టిక గురించి బహుశా ఎప్పుడూ..ఎక్కడా విని ఉండం. కానీ ఈ కరోనా కాలంలో అసాధ్యాలు సుసాధ్యాలు అవుతున్నాయి. ఈ కరోనా కేసుల మరణాలు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో కరోనాతో చనిపోతే ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేయటానికి ఇంత..సాధారణ మరణమైత�
Barmer District News: కరోనాతో మరణించిన తండ్రి చితిలో దూకిన కూతురు
దేశంలో కరోనా కేసుల పెరుగుదల అధికంగా ఉంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది.
Friends Completed Funerals : జ్వరంతో కన్నుమూసిన స్నేహితుడికి అంత్యక్రియలు నిర్వహించిన స్నేహితులు
తమ స్నేహితుడు కరోనాతో మరణిస్తే ఎవ్వరూ అంత్యక్రియలు చేయటానికి ముందుకురాకపోతే ... స్నేహితులే మానవత్వంతో ముందుకు వచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
Burial Ground People: రూ.10 వేలు ఇస్తేనే చితి దిగుతా
వ్యక్తి చనిపోయి బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు కాటికాపరి చేసిన పని ఆగ్రహం తెప్పించింది. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలంటే ముందు తనకు పదివేలు సమర్పించుకోవాలని కాటికాపరి చితిపై కూర్చున్నాడు.
Rising from the dead : అంత్యక్రియలు జరిపిన మూడ్నెల్లకు తిరిగి వచ్చాడు. నాలిక్కరుచుకున్నపోలీసులు
రోడ్డు ప్రమాదంలో మరణించాడనుకుని ఒక వ్యక్తికి అంత్యక్రియలు జరిపించారు. అవి జరిగిన 3 నెలలకు సదరు వ్యక్తి ప్రత్యక్షం కావటంతో,నాలిక్కరుచుకున్న పోలీసులు ఆ మరణించిన వ్యక్తి అనే కోణంలో తిరిగి విచారణ చేస్తున్నారు.
Delhi COVID : కొత్త ఆంక్షలు..పెళ్లిళ్లకు 200 మంది, అంత్యక్రియలకు 50 మంది మాత్రమే
ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అలర్ట్ అయింది. కొత్త ఆంక్షలు విధించింది.