Home » Gaganyaan mission
ప్రస్తుతం కక్ష్యలో ఉన్న భారత ఉపగ్రహాల సంఖ్య 55 అని, అయితే ఇది సరిపోదని, రాబోయే మూడేళ్లలో ఈ సంఖ్య కనీసం 150కి పెరగాలని ఇస్రో ఛైర్మన్ స్పష్టం చేశారు.
చంద్రయాన్, గగన్ యాన్.. ఇలా వరుస రీసెర్చ్ లతో పాటు స్పేస్ లో మనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేస్తోంది ఇస్రో.
రాబోయే కాలంలో కీలక ప్రాజెక్టులతో అంతరిక్ష పరిశోధన, బయోటెక్నాలజీ, సముద్ర వనరుల అభివృద్ధిలో భారతదేశం సంచలనాత్మక మైలురాళ్లను సాధించడానికి సిద్ధమవుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీని స్వదేశీ స్పేస్క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి పంపుతారా..? అన్న ప్రశ్నకు ఆయన ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు.
భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం ఎంపికైన వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
ఇప్పటికే ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకుని, మన దేశ కీర్తిని నలు దిశలా చాటిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో'... గగన్ యాన్ పేరుతో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే.
చంద్రయాన్-2 ప్రయోగం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో దేశీయ ప్రతిష్టాత్మక మానవ సహిత ప్రయోగం Gaganyaan కు సన్నద్ధమవుతోంది. ఈ ప్రయోగంలో భాగంగా ఇస్రో మనుషులను అంతరిక్షంలోకి పంపనుంది. 2022 నాటికి ముగ్గురు భారతీయులను అంతరిక్షంలోకి పంపడమే లక్�
2020లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, (ISRO) మరో రెండు భారీ ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ప్రతిష్టాత్మకమైన గగన్ యాన్, చంద్రయాన్-3 ప్రాజెక్టులను లాంచ్ చేయబోతోంది. ఈసారి మానవ సహిత ప్రాజెక్టులకు ఇస్రో రంగం సిద్ధం చేస్తోంది. Gaganyaan మిషన్లో భాగంగా అంతరిక