Home » gandhi hospital
హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో 80ఏళ్ల వృద్ధుడికి స్వైన్ ఫ్లూ సోకినట్లుగా డాక్టర్లు గత కొన్ని రోజులుగా ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స చేయించుకున్న సదరు వృద్ధుడుకి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లుగా అనుమానం రావటంతో అతడిని గాంధీ హాస్పిటల్ కు �
కరోనా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నిర్ధారణ పరీక్షలు గాంధీ ఆసుపత్రిలో నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేసింది.
కరోనా వైరస్ భారత్ను వణికిస్తోంది. చైనా, ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అధికారులు పరీక్షిస్తున్నారు. ఢిల్లీలో మూడు అనుమానిత కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం 10 అనుమానిత కేసులు నమోదయ్యాయి. భారత్లో పాజిటి�
కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో వ్యాపిస్తున్న ఈ వైరస్తో పలువురు మృత్యువాత పడుతున్నారు. చైనాలో వైద్య విద్యను చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కేసులు రాష్ట్రంలో ఎక్కడా నమోదుకానప్పటికీ, ముందస్తు చర్యలు ప్రారంభించింది.
హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో అత్యాధునిక వసతులతో కూడిన ఎమర్జెన్సీ బ్లాక్ త్వరలో అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా 60 ఐసీయూ పడకలను ఇందులో ఏర్పాటు చేయనున్నారు.
ఎన్ కౌంటర్ లో చనిపోయిన దిశ కేసు నిందితుల మృతదేహాల విషయం ఎటూ తేలడం లేదు. మృతదేహాల అప్పగింత వ్యవహారం కొలిక్కి రావడం లేదు. మృతదేహాలను వారి
దిశ నిందితుల మృతదేహాల కోసం వారి కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. తమ వారిని ఎప్పుడు తీసుకొస్తారా... ఎప్పుడు చివరిచూపు చూసుకుందామా అని పడిగాపులు
ఎన్ కౌంటర్ లో చనిపోయిన దిశ నిందితుల మృతదేహాలను తరలించేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మహబూబ్ నగర్ పోలీసులు హైకోర్టుని ఆశ్రయించారు. శాంతిభద్రతల
హైదరాబాద్ మహనగరంలో డెంగ్యూ వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. 8 రోజుల వ్యవధిలో 109 మంది డెంగ్యూ వ్యాధితో గాంధీ ఆస్ప్రత్రిలో చేరటమే వ్యాధితీవ్రతకు కారణంగా చెప్పవచ్చు. 471 మందికి బ్లడ్ టెస్ట్ లు చేయగా వారిలో ఎక్కువ మందికి డెంగ్�