Home » gandhi hospital
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో డాక్టర్ల మధ్య కోల్డ్వార్ జరుగుతోంది. ఆస్పత్రిలోకి మీడియాకి అనుమతి లేదంటూ సూపరింటెండెంట్ శ్రవణ్ ఇన్పేషంట్ బ్లాక్ నుంచి మీడియా ప్రతినిధులను బయటకు పంపించారు.
హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో డాక్టర్ల వివాదం ముదురుతోంది. డాక్టర్ వసంత్పై సూపరింటెండెంట్ శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న సూసైడ్ హై డ్రామా సుఖాంతం అయ్యింది. గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ గురించి దుష్ప్రచారం చేశారనే ఆరోపణలతో సీఎంఓ గా పనిచేస్తున్న డాక్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. శ�
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం హై డ్రామా చోటు చేసుకుంది. కరోనా వైరస్ పై అసత్యాలు ప్రచారం చేశారని ఆరోపణలతో సికింద్రాబాద్ గాంధీ అస్పత్రిలో డాక్టర్ వసంత్ ను ప్రభుత్వం సోమవారం, ఫిబ్రవరి 10న సస్పెండ్ చేసింది. తాను చెయ�
చైనాతో పాటు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మనుషుల ప్రాణాలే కాదు.. ఉద్యోగాలు కూడా ఊడకొడుతోంది. కరోనా కారణంగా ఓ డాక్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. హైదరాబాద్
హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపుతోంది. గాంధీ ఆస్పత్రికి వస్తున్న అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో కరోనా వైరస్ అనుమానితురాలు ఆస్పత్రికి వచ్చింది.
కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాలను భయపెడుతుంటే హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ హల్ చల్ చేస్తున్నాడు. నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఫేక్ డాక్టర్ పట్టుబడ్డాడు.
కరోనా ప్రపంచ దేశాలను వణకిస్తోంది. చైనాను కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. తెలంగాణలో కరోనా వైరస్ అనుమానిత కేసులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ ను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. బుధవారం 9 మంది అనుమానితులు నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చేరారు. గా�
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణకిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అప్రమత్తమైంది. హైదరాబాద్ గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఐసొలేషన్ వార్డులను ఏర్పాటు చేసింది. నగరంలోని గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ రోగుల కోసం రెండో వార్డు�
కరోనా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ మహమ్మారి భారత్ని కూడా తాకడంతో దేశం మొత్తం అలర్ట్ అయ్యింది. ఇప్పటి వరకూ కరోనా వ్యాధిని నిర్ధారించే కేంద్రం పూణెలో మాత్రమే అందుబాటులో ఉండేది. దీంతో వ్యాధి నిర్ధారణకు సమయం ఎక్కువగా పడుతోందన�