Home » gandhi hospital
ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ సేవలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేరొందిన గాంధీ ఆస్పత్రిలో కూడా ఔట్ పేషెంట్ విభాగం సేవల సమయాన్ని పెంచాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటేల రాజేందర్ మే 10వ తేదీ శుక్రవారం ఆదేశించారు. ఇకపై ఓపీ విభాగం మ�
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 చిన్న కోడలు సోఫీ హెలెన్ రైస్ జోన్స్ సోమవారం( ఏప్రిల్ 29, 2019) హైదరాబాద్ కి రానున్నారు. గాంధీ ఆసుపత్రిని సందర్శించనున్నారు. ఇన్ బర్న్, అవుట్ బర్న్ యూనిట్ లతోపాటు ఇంక్యుబేటర్, ప్రీ మెచ్యూర్డ్ బేబీస్ కు అందిస్తున్న వైద్
హైదరాబాద్: శీతాకాలంలో విజృంభించే స్వైన్ ఫ్లూ వ్యాధి, ఎండలు మండుతున్నా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. గత వారం రోజుల్లో 35 స్వైన్ ఫ్లూ కేసులు నమోదైనట్లు తెలిసింది. రాష్ట్రంలో భానుడి ప్రతాపంలో ప్రజలు అల్లాడుతున్నా స్వైన్ ఫ్లూ వ్యాధి తీవ్రత తగ�
జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించి 24 గంటలు గడువక ముందే వారిపై మరోసారి దాడి జరిగింది. నిమ్స్లో ఓ రోగి బంధువులు జూనియర్ డాక్టర్లపై దాడికి దిగారు. రోగి మృతి చెందడంతో వైద్యులే కారణమంటూ దాడి చేశారు. దీంతో మరోసారి జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్�
జూడాల ఆందోళన ప్రభావం ఓ కుటుంబంలో విషాదం నింపింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కన్నీళ్లు పెట్టించే ఈ విషాద ఘటన బుధవారం(ఫిబ్రవరి-27,2019) హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో జరిగింది. మల్కాజ్ గిరిలోని హిల్ టాప్ కాలనీకి చెందిన శశికళ,సత�
హైదరాబాద్ : స్వైన్ ఫ్లూ హడలెత్తిస్తోంది. చల్లని వాతావరణంలో విజృంభించే స్వైన్ ఫ్లూ తో ప్రజలు హడలిపోతున్నారు. ఇప్పటికే నగరంలోని గాంధీ ఆస్పత్తిలో గత 44 రోజుల్లో 489 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. స్వైన్ ఫ్లూ దెబ్బకు గాంధీ ఆస్పత్తిలో ఓ వృద్ధురాలు మ
హైదరాబాద్: సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి సరికొత్త రికార్డు సృష్టించింది.గంట (60 నిమిషాలు) సమయంలో వ్యవధిలో అత్యధిక బీపీ పరీక్షలు నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఇంత ఫాస్ట్ గా దేశంలోని ఏ కేంద్రంలో కూడా
సికింద్రాబాద్ : గాంధీ ఆస్పత్రిలో వైద్యుల నిర్వాకం మరోసారి వెలుగు చూసింది. బతికి ఉన్న యువకుడిని చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. 2019, జనవరి 28వ తేదీన రోడ్డు
హైదరాబాద్ : చలి కేక పుట్టిస్తోంది. పగలు ఎండ ఉంటుండగా సాయంత్రం అయ్యిందంటే చాలు..చలి గజ గజ వణికిస్తోంది. హిందూ మహాసముద్రం..దీనిని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం..ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి క్రమంగా బలహీన పడుతోంది. దీనివల్ల ఉత్తర, ఈశాన్య ద�
హైదరాబాద్ : చలి చంపేస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ వాసులకు చలి చుక్కలు చూపిస్తోంది. తీవ్రమైన చలి గాలులతో నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రి వేళ్లల్లో చలి పంజా విసురుతుండడంతో గడప దాటేందుకు జనాలు భయంతో వణికిపోతున్నారు. మరిన్ని రోజులు