Home » gandhi hospital
చైనాని సర్వనాశనం చేసిన కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ ప్రతాపం చూపుతోంది. ఇప్పటికే మన దేశంలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటు తెలుగు రాష్ట్రం
కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశం లేదని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అంటున్నారు. కొంతకాలం పాటు ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని ఈటల సూచించారు. కరోనా ఉన్న వారు మాట్లాడినపుడు ఆ తుంపర్లు ఇతరుల ముఖంపై పడితేనే వైరస్ వ్యాప్తి చెందే అవకాశమ�
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా తెలంగాణలోని సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లో ఉండే వ్యక్తికి సోకటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత్ లో మొత్తం 6 కరోనా కేసులు నమోదైనట్లు అధికార లెక్కలు చెపుతున్నాయి. మరోవైపు నిజామాబాద్ జిల్లాలోనూ మరో వ్�
హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుడు అందరిని టెన్షన్ పెడుతున్నాడు. గాంధీ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది, పేషెంట్లను ఆందోళనకు గురి చేస్తున్నారు.
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే కరోనా సోకి నగరానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చికిత్స పొందుతుండగా... తాజాగా
ఒక యువకుడి అజాగ్రత్త ఇప్పుడు తెలంగాణను ఉలిక్కిపడేలా చేసింది. అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను వణికిస్తోంది. కరోనా సోకిన ఆ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్… బయట తిరగడం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. టెస్ట్లో కరోనా పాజిటివ్ అని తేలడంతో గాంధీలో �
కోవిడ్-19 (కరోనా) వైరస్ వ్యాప్తి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రాష్ట్రంలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైన నేపథ్యంలో మంత్రి ఈటల కోఠిలోని వైద్య సంచాలకుల కార్యాలయ
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. హైదరాబాద్ లోనూ భయాందోళనకు గురి చేస్తోంది. హైదరాబాద్ లో కరోనా వైరస్ కలకలం రేగింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఇద్దరు వ్యక్తులకు కరోనా వైరస్ ఉందని అనుమానిస్తున్నారు. వీరు ఆదివారం (మార్చి 1, 2020)న �
ఎన్ని విమర్శలు వస్తున్నా కూడా మహా నగరం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో వైద్యుల తీరు మారట్లేదు. ఇప్పటికే ఎన్నో ఆరోపణలు, అయినా కూడా వారు చేస్తున్న తప్పులు రోజుకొకటి బయటపడుతూనే ఉన్నాయి. వారి నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణాలు అని తెలిసినా కూడా �
గాంధీ ఆస్పత్రిలో అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయింది. ఆస్పత్రిలో అక్రమాలపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ శనివారం (ఫిబ్రవరి 15, 2020) నిర్వహించనున్నారు.