Gandhi

    సబర్మతి ఆశ్రమం: గాంధీ కలలకు ప్రతిరూపం  

    October 1, 2019 / 09:48 AM IST

    గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అన్న గాంధీజీ మాటకు నిలువెత్తు నిదర్శనం సబర్మతీ ఆశ్రమం. . గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపంగా కనిపిస్తుంది సబర్మతీ ఆశ్రమం. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర సబర్మతీ ఆశ్రమం సొంతం. రైతే దేశానికి వెన్నెము�

    అహింసే ఆయుధం: మహాత్ముడిగా గాంధీజీ

    October 1, 2019 / 09:17 AM IST

    భారత జాతిపిత మహాత్మా గాంధీ. మంచి పనులు చేసిన వారిని మహాత్ములంటాం. కానీ బ్రిటీష్ బానిస సంకెళ్లనుంచి భరతమాతన విముక్తి చేసిన గాంధీజీ భారతదేశానికి మహాత్ముడయ్యాడు. ఒక్క భారతే కాదు ప్రపంచ దేశాలన్ని గాంధీజీని మహాత్ముడిగా పిలుస్తున్నాయి. దానికి అ

    ట్రంప్ వ్యాఖ్యలపై గాంధీ మనుమడు అభ్యంతరం

    September 30, 2019 / 09:16 AM IST

    ప్రధాని నరేంద్ర మోడీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాతిపిత అని పిలవడంపై మహాత్మాగాంధీ మనవడు తుషార్‌ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్త చేశారు. జార్జ్ వాషింగ్టన్ స్థానంలో ట్రంప్ తనను తాను నిలుపుకోడానికి ఒప్పుకుంటారా అని కూడా ప్రశ్నించారు. కాగా..అమెర

    ట్రంప్.. గాంధీని అవమానించాడంటోన్న ఒవైసీ

    September 25, 2019 / 12:50 PM IST

    ఏఐఎమ్ఐఎమ్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బుధవారం ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు. పీఎం నరేంద్ర మోడీని పొగిడే క్రమంలో భారత జాతిపిత మహాత్మగాంధీని అవమానించాడన్నారు. చదువురాని డొనాల్డ్ ట్రంప్ భారత చరిత్ర గురించి ఏమీ తెలియకుండానే స్పందించాడని అమ

    స్థానిక సంస్థలకు ఒక్క రూపాయి ఇచ్చావా.. KCR – జీవన్ రెడ్డి

    April 13, 2019 / 07:34 AM IST

    కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలు తెస్తానంటున్న CM KCR స్థానిక సంస్థలకు ఒక్క రూపాయి నిధులు కేటాయించావా ? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

    దేశం కోసం ఏం చేశారని…మోడీ బయోపిక్ ఎందుకు చూడాలి

    April 4, 2019 / 01:18 PM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీ బయోపిక్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.గురువారం(ఏప్రిల్-4,2019) వెస్ట్ బెంగాల్ లోని కూచ్ బెహర్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మమత మాట్లాడుతూ… దేశం కోసం ఏం చేశారని మోడీ సినిమాను ప్�

    Swine Flue : గాంధీలో స్వైన్ ఫ్లూతో మృ‌తి

    February 13, 2019 / 01:25 AM IST

    హైదరాబాద్‌ : గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో ఒకరు చనిపోయారు. ఉప్పల్‌కు చెందిన హరినాథ్‌రెడ్డికి స్వైన్‌ఫ్లూ సోకడంతో యశోద ఆస్పత్రిలో చేరాడు. నాలుగు రోజులుగా అక్కడే వైద్యం తీసుకున్నారు. పరిస్థితి మరింత విషమించడంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తర�

10TV Telugu News