Gandhi

    Secunderabad Gandhi Hospital : ఆగస్టు 3 నుంచి గాంధీలో సాధారణ వైద్య సేవలు

    July 27, 2021 / 07:27 PM IST

    Secunderabad Gandhi Hospital :  గత రెండేళ్లుగా అత్యవసర సమయంలో కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందించిన సికింద్రాబాద్‌లోని గాంధీ‌ ఆస్పత్రిలో ఆగస్ట్ 3 నుంచి సాధారణ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. కోవిడ్ రెండో దశలో గాంధీ ఆస్పత్రిని ప్రత్యేకంగా కరోనా రోగులకు సే�

    Telangana : తెలంగాణలో మరో వైరస్ ఎంట్రీ..బ్లాక్ ఫంగస్ టెన్షన్

    May 15, 2021 / 06:59 PM IST

    కరోనా ధాటికి తెలంగాణా విలవిలలాడుతుంటే..మరో వైరస్ ఎంట్రీ ఇచ్చింది.

    mahatma gandhi ఆరోగ్య సూత్రాలు : మనో బలాఢ్యుడు

    October 2, 2020 / 08:25 AM IST

    mahatma gandhi : అహింస ఆయుధంగా భారతావనికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాన్ని అందించిన మహనీయుడు మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ. 2020, అక్టోబర్ 02వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా దేశం మొత్తం ఆయన విగ్రహాలకు నివాళులర్పిస్తున్నారు. బ్రిటీష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన�

    ఉస్మానియా జనరల్ ఆసుపత్రి దుస్థితి, ఈ పాపం ఎవరిది ? తెలుసుకోవాల్సిన విషయాలు

    July 16, 2020 / 08:52 AM IST

    చారిత్రక ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిని మళ్లీ మురుగునీరు ముంచెత్తింది. బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పాత భవనంలోని సూపరింటెండెంట్ చాంబర్‌ సహా… కారిడార్‌, మేల్‌ వార్డులు ఉస్మాన్‌సాగర్‌ను తలపించాయి. ఆస్పత్రిలోకి వరద నీరు ముంచెత్త

    తెలంగాణాలో కరోనా సెకండ్ స్టేజ్..@21 కేసులు

    March 22, 2020 / 02:09 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చాప కింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ వైరస్ సెకండ్ స్టేజ్ లోకి ఎంటర్ అయ్యింది. కేవలం విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి

    గాంధీ ఆసుపత్రి నుంచి వెళ్లిన కరోనా అనుమానితులు..రాజధాని ఎక్స్ ప్రెస్ నిలిపివేత

    March 21, 2020 / 06:14 AM IST

    కోవిడ్ – 19 (కరోనా) గురించి ఎప్పుడు..ఏ వార్త వినాల్సి వస్తోందన్న భయం నగర ప్రజల్లో నెలకొంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు అధికమౌతుండడమే కారణం. వైరస్ లక్షణాలున్న వారిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

    బడ్జెట్ కవర్ పై గాంధీ హత్య ఫొటో….కేంద్రంపై కేరళ డైరక్ట్ ఎటాక్

    February 7, 2020 / 05:35 PM IST

    కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ 2020-21 బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి థామస్ ఐజాక్ శుక్రవారం(ఫిబ్రవరి-7,2020)ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ తీవ్ర రాజకీయ విమర్శలకు దారితీసింది. బడ్జెట్‌ కవర్ పేజీపై మహాత్మా గ�

    గాంధీ స్వరాజ్యం ఓ పెద్ద డ్రామా: బీజేపీ ఎంపీ

    February 3, 2020 / 04:24 PM IST

    భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్దే మహాత్మా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం బెంగళూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ‘కొంతమంది ఎవరో సత్యాగ్రహం చేసినందుకే స్వాతంత్ర్యం వచ్చిందని చెప్తు�

    గాంధీజీ ఆదర్శాలే స్ఫూర్తిగా ఏపీ అభివృద్ది : సీఎం జగన్

    October 2, 2019 / 05:03 AM IST

    ఏపీ రాజధాని అమరావతిలో సీఎం జగన్ మహాత్మా గాంధీకి నివాళులర్పిచారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..గాంధీజీ ఆదర్శాలే స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేస్తామని తెలిపారు.  దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని బాపూజీ సె�

    నవసమాజ నిర్మాణం గాంధీ మార్గంతోనే సాధ్యం : మోడీ  

    October 2, 2019 / 03:50 AM IST

    దేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీజీ పూజ్య బాపూజీ 150వ జయంతి వేడుకలు అంగర వైభోగంగా జరుగుతున్నాయి.  ప్రధాని నరేంద్ర మోడీ రాజ్ ఘాట్ లోని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..గాంధీజీ చూపిన మార్గంలోనే నవ సమాజం నిర్మాణం సా�

10TV Telugu News