Home » ganesh
Jayachitra’s Husband Ganesh: సీనియర్ నటి జయచిత్ర భర్త గణేష్ శుక్రవారం ఉదయం చెన్నైలోని తిరుచ్చిలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. తమిళనాడులోని కుంభకోణంలో జన్మించిన గణేష్ 1983లో జయచిత్రను గణేష్ వివాహం చేసుకున్నారు. వీరికి అమ్రీష్ అనే కొడ
Karnataka: Arkeshwara temple 3 priests murdered : కర్ణాటకలో దారుణం జరిగింది. మాండ్యా జిల్లాలోని అర్కేశ్వర ఆలయంలో ముగ్గురు పూజారులు గురువారం (సెప్టెంబర్ 10,2020) రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగింది. ఆలయంలో ముగ్గురు పూజారుల శవాలు పడి ఉండడం తీవ్ర కలకల�
ఖైరతాబాద్ గణనాథుడు ధన్వంతరీ నారాయణ మహాగణపతిగా కొలువు దీరాడు. గణనాథుడికి కండువ, గరక మాల, జంజెం, పట్టు వస్త్రాలను పద్మశాలి సంఘం సమర్పించింది. ఆంధప్రదేశ్లోని తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ వారు ప్రత్యేకంగా తయారు చేసిన 100 కిలోల లడ్డూ ప్రస�
చిన్నా పెద్దా సందడిగా నిర్వహించుకునే వినాయకచవితి వచ్చిందంటే వీధులన్నీ మండపాలు, విగ్రహాలతో నిండిపోతాయి. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా డీజే, లౌడ్ స్పీకర్ల మోత మోగేది. దద్దరిల్లిపోయే డాన్స్లు లేనిదే నిమజ్జనం పూర్తయ్యే పరిస్థితి ఉండదు. చై�
శక్తికి మూలం దేవత. మంగళప్రదానికి సంకేతంగా గౌరీదేవిని పూజిస్తారు. గౌరీ పండుగను భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో జరుపుకుంటారు. గౌరీ గణేష్ , గౌరీ చౌత్ లేదా గౌరీ పండుగ అని పిలువబడే ఈ పండుగను గణేశ చతుర్థి సందర్భంగా దీనిని జరుపుకుంటారు. ఈ పండుగ వివాహ�
దేశవ్యాప్తంగా 21రోజుల లాక్ డౌన్ ను మంగళవారం ప్రధాన నరేంద్రమోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో ముఖ్యమైన అంటే పాలు,సరుకులు,కూరగాయలు,మెడిసిన్లు,ఫుడ్ ను డెలివరీ చేసే ఈ కామర్స్ కంపెనీలలను పోలీసులు వేధిస్తున్నారని,ఈ కామర్స్ కంపెనీలు ద
గుప్త నిధుల కోసం ఓ మనిషిని బలి ఇచ్చేందుకు యత్నించారు కొంతమంది. చిత్తూరు జిల్లాలోని అడవుల్లో.. గుప్తనిధుల తవ్వకాల్లో బైటపడుతున్న కొత్తకోణాలు బైటపడుతుండటంతో ఈ దారుణాలపై స్థానికులు తీవ్ర భయభ్రాంతుకులకు గురవుతున్నారు. గుప్తనిధుల కోసం నన్ను �
దేవరకొండ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో గోల్డ్ మెడల్ సాధించిన కిక్ బాక్సర్ గణేష్ ఎంబారి..
అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఓ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా బీటెల్ లీఫ్ ప్రొడక్షన్, లక్కీ మీడియా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది. సావిత్రి
వినాయక నవరాత్రుల చివరి ఘట్టం దగ్గరకు వచ్చింది. ఘనంగా భక్తుల పూజలనందుకున్న ఏకదంతుడు గంగమ్మ తల్లి ఒడి చేరేందుకు సిద్ధమయ్యాడు. ఖైరతాబాద్ మహా గణపతిని నిమజ్జనానికి తరలించే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నిన్నటివరకు లక్షలాది మంది భక్తుల�