నా ఫోటోలు, కాల్ లిస్ట్ సీబీఐ అధికారుల దగ్గర ఉన్నాయి. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. ఇద్దరం చెప్పింది ఒకటే ఉందని సీబీఐ అధికారులు చెప్పారు. నన్ను 20 నిమిషాలు మాత్రమే ప్రశ్నించారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
వెలుగులోకి నకిలీ సీబీఐ ఆఫీసర్ శ్రీనివాసరావు మోసాలు
మంత్రి గంగుల ఇంట్లో ఈడీ సోదాలు
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ వద్ద పీఆర్వోగా చేరి నెలరోజులు కూడా గడవకముందే బోనాల మల్లికార్జున్ అనే వ్యక్తి ఒకరి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో మంత్రి పీఆర్వో ఆడి�
రెండు నెలలుగా రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీ చేయని సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయకపోతే రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ నిలిపివేస్తామని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
కేసీఆర్ కుటుంబం ఏమీ నామినేటెడ్ గా వచ్చి అధికారంలోకి రాలేదన్నారు. కేటీఆర్, కవిత, హరీశ్ రావు ప్రజలతో ఎన్నుకోబడిన ప్రతినిధులని గుర్తు చేశారు. దొడ్డి దారిన అధికారంలోకి రాలేదన్నారు.(Minister Gangula Counter)
ఉగాది తరువాత ఉద్యమం ఉగ్రరూపం ఏంటో చూపిస్తాం..డెడ్లైన్ ఫిక్స్..కౌంట్డౌన్ స్టార్ట్.. అంటూ తెలంగాణ మంత్రులు కేంద్ర ప్రభుత్వానికి ఇంటిమేషన్ ఇచ్చారు. ఢిల్లీలో ఉద్యమానికి TRS రెడీ.
గంగుల కమలాకర్ పై పోటీ చేసే సత్తా బండి సంజయ్ కు ఉందా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బండి సంజయ్ కు దమ్ముంటే కరీంనగర్ నుంచి అసెంబ్లీకి పోటి చేయాలన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కు దమ్ముందో లేదో ప్రధాని నరేంద్ర మోడీని అడిగితే చెపుతారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహా
కేంద్రం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, దానికంటే అదనంగా వచ్చే ధాన్యం తీసుకుంటామని హామీ ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన అదనపు ధాన్యాన్ని బియ్యం పట్టించి ఢిల్లీ ఇండియా గేట