Home » gangula kamalakar
Minister Gangula Kamalakar Joined hospital, due to stones in kidney : తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి , పౌర సరఫరాల శాఖమంత్రి గంగుల కమాలకర్ అస్వస్ధతకు గురయ్యారు. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటం వల్ల ఆయన మంగళవారం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యంపై మరింత పూర్తి
gangula kamalakar on ys sharmila new party: దివంగత వైఎస్ఆర్ కూతురు, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల.. తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. లోటస్ పాండ్ లో మంగళవారం(ఫిబ్రవరి 9,2021) ఆమె ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు త�
అణగారిన కులాల ఆత్మగౌరవం నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర బీసీ కమిషన్ ప్రతిపాదన మేరకు సీఎం కేసీఆర్ అభివృద్ధికి దూరంగా ఉన్న 17 కులాల వారిని బీసీ జాబితాల్లో చేర్చేందుకు అనుమతించారు. ఈ మేరకు సోమవారం జర�
తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పోలింగ్ శాతం వివరాలను ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు. అలాగే..గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. మంత్రి గంగుల కారుకు ఓటేశానని చెప్పడాన్న�
ఏడాది కిందట జరిగిన ఘటనపై ముగ్గురు మంత్రులు సీరియస్గా ఉన్నారట. కొంత మంది చేసిన గాయానికి వారు ఇప్పటి వరకు లోలోపల పగతో రగిలిపోతున్నారంటున్నారు. ఇంకా వేచి చూస్తే మంచిది కాదనుకున్నారో ఏమో గానీ అదను చూసి దెబ్బ కొట్టాలని డిసైడ్ అయ్యారట. మంత్రులు
తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో నేతలను ఆయన హెచ్చరిస్తున్నారు. తనకు వెన్నుపోటు పొడిచినా ఫర్వాలేదు… కానీ పార్టీకి వెన్నుపోటు పొడిస్తే మాత్రం ఎట్టి పరిస్థితిల్లో క్షమించేది లేదంటు�
కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్గా కొనసాగుతున్న కే. శశాంకను కరీంనగర్ కలెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. �
కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్- బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆడియో టేప్ లీకైంది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ కరీంనగర్ పాలిటిక్స్ హాట్ టాపిక్గా మారింది. ఆడియో లీక్పై బీజేపీ-టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తన ఫోన్ను టీఆర్ఎస్
ఆదివారం(సెప్టెంబర్ 8,2019) సాయంత్రం 4 గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. మంత్రుల ప్రమాణానికి రాజ్భవన్లో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.