Home » gannavaram
ఏపీలో అతిపెద్దది అయిన విజయవాడ ఎయిర్ పోర్టు రన్ వే జులై 15 నుండి అందుబాటులోకి రానుంది. రెండేళ్ల క్రితమే రన్ వే పనులు పూర్తయినా డిజీసీఏ నుండి అనుమతులు రాకపోవటంతో ప్రారంభానికి నోచుకోలేదు.
కృష్ణా జిల్లా గన్నవరంలో గ్యాంగ్ వార్ను తలపించేలా విద్యార్థులు కొట్టుకున్నారు. కర్రలు, బ్లేడ్లతో దాడులు చేసుకున్నారు.
Gannavaram Missing Case : గన్నవరం మిస్సింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. మిస్సింగ్ అయిన దుర్గ కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామన్నారు గన్నవరం సీఐ శివాజీ. అయితే ఇప్పటి వ
mla kondeti chittibabu pathetic condition: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల తీరు చర్చనీయాంశంగా మారింది. తొలిసారి ఎమ్మెల్యే అయిన తనను మంత్రి పినిపె విశ్వరూప్ తొక్కేస్తున్నారని కొండేటి చిట్టిబాబు చాలా ఫీలైపోతున్నారట. నేతల మధ్య వివ�
gannavaram: గన్నవరం వైసీపీలో విబేధాలపై దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి జగన్. జగనన్న విద్యాకానుక ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఇద్దరు నేతలకు కలసి పని చేసుకోవాలని సూచించారు. పునాదిపాడులో విద్యాదీవెన కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత పార్టీ నేతలతో �
ఏపీ సీఎం జగన్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. పేషెంట్ ను తీసుకెళ్తున్న అంబులెన్స్కు దారి ఇవ్వడం కోసం ఆయన తన క్వానాయ్ ని ఆపించారు. కడప జిల్లా పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం జగన్.. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లిలోని నివాసానికి క�
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో మరోసారి రాజకీయం వేడెక్కింది. మొన్నటి వరకూ ఎమ్మెల్యే వంశీ వర్సెస్ యార్లగడ్డ మధ్య రసవత్తర రాజకీయం సాగింది. కానీ, వంశీ వైసీపీకి అనుకూలంగా ఉంటూ టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత పరిస్థితులు కొంత చక్కబడినట్టే క
కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. డిగ్రీ విద్యార్థి మురళి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకి పోలీసుల వేధింపులే కారణం అని మురళి వాయిస్
వల్లభనేని వంశీ ఇష్యూ టీడీపీలో కాకరేపుతోంది. వల్లభనేని వంశీ రాజీనామాతో టీడీపీ అధినేత చంద్రబాబు అలర్ట్ అయ్యారు. హుటాహుటిన కృష్ణాజిల్లా టీడీపీ నేతలతో 2019, అక్టోబర్ 28వ తేదీ సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వంశీని బుజ్జగించాలని నిర్ణయించి�
రాజకీయాలకు గుడ్ బై చెబుతూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలోనో, బీజేపీలోనో చేరతారని వార్తలు