gannavaram

    నా మనసు ఒప్పుకోలేదు : అసలేం జరిగిందో తెలుపుతూ చంద్రబాబుకి వంశీ లేఖ

    October 27, 2019 / 12:23 PM IST

    ఏపీలో జగన్ నేతృత్వంలో వైసీపీ అధికారాన్ని అందుకున్నప్పటి నుంచీ.. వంశీ పార్టీ మారతారన్న ప్రచారం సాగుతూనే ఉంది. ఇళ్ల పట్టాల వ్యవహారంలో ప్రభుత్వాధికారుల

    బిగ్ బ్రేకింగ్ : టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి వంశీ రాజీనామా.. రాజకీయాలకు గుడ్ బై

    October 27, 2019 / 10:24 AM IST

    కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీకే కాదు ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేశారు. అంతేకాదు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు. తన రాజీనామా లేఖన�

    అధికారం లేనప్పుడు పార్టీ జెండాలు మోసిన వారికి : సీఎం జగన్ న్యాయం చేస్తారనే నమ్మకముంది

    October 27, 2019 / 10:15 AM IST

    కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం జగన్ ని కలవడం చర్చకు దారితీసింది. వంశీ వైసీపీలో చేరతారనే ప్రచారం

    వైసీపీ లోకి వల్లభనేని వంశీ ! దీపావళి తర్వాత క్లారిటీ

    October 25, 2019 / 03:39 PM IST

    పార్టీ మారే విషయంపై గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. దీపావళి తర్వాత ఇప్పుడొస్తున్న వార్తలపై ఒక ప్రకటన చేస్తానని ఆయన చెప్పారు.  వంశీ గడిచిన రెండు రోజుల్లో మూడు పార్టీల నాయకులను కలిసే సరికి కార్యకర్తల్లో, ఆయన సన్నిహితుల

    పార్టీ మారుతారా : సుజనా చౌదరితో వల్లభనేని వంశీ భేటీ

    October 25, 2019 / 06:45 AM IST

    టీడీపీకి మరో షాక్ తగులబోతుందా ? అంటే ఎస్ అనిపిస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేత వల్లభనేని వంశీ పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. 2019, అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. శుక్రవారం గుంటూర

    రాంగోపాల్ వర్మ అరెస్ట్

    April 28, 2019 / 07:55 AM IST

    విజయవాడ : దర్శకుడు రాంగోపాల్ వర్మను గన్నవరంలో పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టేందుకు వర్మ సిద్దమయ్యాడు. హోటల్ లో ప్రెస్ మీట్ కు యాజమాన్యం  నిరాకరించంది. దీంతో ఎన్టీఆర్ సర్కిల్ లో నడి రోడ్డు మ

    వల్లభనేని వంశీపై నాన్ బెయిలబుల్ వారెంట్

    April 3, 2019 / 01:39 PM IST

    గన్నవరం టీడీపీ అభ్యర్థి,సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై బుధవారం(ఏప్రిల్-3,2019) నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసింది.2009లో ఆయుధాల చట్టం కింద వంశీపైకేసు నమోదైంది. తనకు గవర్నమెంట్ సెక్య�

10TV Telugu News