ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన లాంగ్మార్చ్కు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే తన మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలోనే లాంగ్ మార్చ్లో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు పాల్గొంటున్న
విశాఖ భూ కుంభకోణాల వ్యవహరం రోజుకో మలుపు తిరుగుతోంది. గత ప్రభుత్వం సిట్ వేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు వేడి చల్లరలేదు. అప్పటి ప్రభుత్వం సిట్ నివేదిక బయట పెట్టకపోవడం.. ఇప్పటి ప్రభుత్వం మరో సిట్ను నియమించడం..ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గ
బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ విజయవాడ అమరావతిలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ సీఎం చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మార్చి 08వ తేదీ శుక్రవారం రాత్రి ఈ సమావేశం జరిగింది. కౌశల్ని మంత్రి గంటా శ్రీనివాసరావు తీసుకొచ్చారు. సమావేశంలో ఏం చర్చ
విశాఖపట్నం : అవసరమైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా కానీ తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని, మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నమ్మవద్దని కోరారు. తాను లోక
విశాఖపట్టణం : డీఎస్సీ 2018 మెరిట్ లిస్టు కొద్ది రోజుల్లో విడుదల కాబోతోంది. ఫిబ్రవరి 15వ తేదీన లిస్టును విడుదల చేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. తొలి కీ 4న విడుద చేసిన సంగతి తెలిసిందే. ఫైనల్ కీని ఫిబ్రవరి 13న రిలీజ్ చేస్తామని వె
విజయవాడ : సినీ నటుడు, కమెడియన్ ఆలీ పొలిటికల్ ఎంట్రీ సస్పెన్స్ తలపిస్తోంది. ఆయన ఏ పార్టీలో చేరుతారా మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. వరుసగా ఆయన వివిధ పార్టీల నేతలతో భేటీ అవుతుండడంతో ప్రాధాన్యత సంతరించుకొంటోంది. తాజాగా ఏపీ మంత్రి గంటా శ్రీ