Home » gas leak
ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. సినా అతర్ మెడికల్ క్లినిక్లో గ్యాస్ లీకై పేలుడు సంభవించింది. ఈ ఘటనలో క్లినిక్లో 19మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు టెహ్రాన్ డిప్యూటీ గవర్నర్ హమీద్ రెజా చెప్పారు. మెడికల్ క్�
విశాఖలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో జరిగిన గ్యాస్ లీక్ ఘటన ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. గ్యాస్ లీక్ ప్రమాదంలో మృతి చెందిన కెమిస్ట్ గౌరీశంకర్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. గౌరీశంకర్ కు మూడు నెలల క్రితమే వివాహమైంది. 2020 ఏప్రి
విశాఖ సమీపంలోని పరవాడలో సాయినార్ లైఫ్ సెన్సైస్(Sainor Life Sciences) ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఘటన గురించి సీఎంఓ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న ఆయన, విచారణ పూర్తయ్యే వరకు పరిశ్రమను తెరవొద్దని ఆదేశిం
LG పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటన మచిపోకముందే విశాఖలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్ కెమికల్స్లో రియాక్టర్ నుంచి విష వాయువు లీక్ అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, నలుగురు అస్వస్థతకు గురయ్యారు. మృతులను షిఫ్ట్ ఇంచ
విశాఖలో స్టైరిన్ గ్యాస్ బాధిత కుటుంబాలకు మంత్రులు నష్టపరిహారాన్ని అందజేశారు. కోటి రూపాయల చెక్కులను అందజేశారు. స్టైరిన్ గ్యాస్ లీక్ అయి పలువురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘఘటనకు మొత్తం 12మంది మృతి చెందారు. వారిలో ఎనిమిదిమంది బాధిత
విశాఖ ఎల్జి పాలిమర్స్ కంపెనీ ముందు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కంపెనీ మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కంపెనీ మెయిన్ గేటు ముందు ధర్నా చేపట్టడంతో… పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వి వాంట్ జస్టిస్..న్యా
ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో పైపులైన్లో విషవాయువు లీకైన ఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. గురువారం (ఫిబ్రవరి 6,2020) ఉదయం 8 గంటలకు జరిగింది. సీతాపూర్ పట్టణంలోని బిస్వాన్ కొత్వాలి ప్రాంతంలోని జలాల్ప�
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఓఎన్జీసీ బావిలో గ్యాస్ లీకవుతోంది. దీంతో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. గాలి ఎటువీస్తే అటు వైపు గ్యాస్ మళ్లుతుండటంతో పరిసర ప్రాంతాలు భయం గుప్పెట్లో ఉన్నాయి. కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో ఫిబ్రవ�
నేపాల్ లో ఎనిమిది మంది భారతీయ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో నలుగురు మైనర్ లు కూడా ఉన్నారు. చనిపోయిన ఎనిమిది మంది పర్యాటకులను కేరళకు చెందిన ప్రబిన్ కుమార్ నాయిర్(39),శరణ్య(34),రంజిత్ కుమార్(39),ఇందు రంజిత్(34),శ్రీభద్ర(9),అభ�