Home » Gautam Gambhir
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ముగిసింది
టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టులతో పాటు టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఆ ఆపోహను తొలగించాడని టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ తెలిపాడు.
ఓవల్లో భారత జట్టు విజయం సాధించిన వెంటనే గౌతం గంభీర్ మైదానంలోకి వచ్చాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ను ముద్దులతో ముంచెత్తాడు. జట్టు సభ్యులను భావోద్వేగంతో ఆలింగనం చేసుకున్నాడు.
ఎప్పుడూ సీరియస్ గా కనిపించే గంభీర్.. నవ్వుతూ కనిపించడం చాలా అరుదు. అలాంటింది ఆకాశ్ దీప్ ఆఫ్ సెంచరీతో ..
గురువారం నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లండన్లోని ఓవల్ మైదానంలో ఆఖరి టెస్టు మ్యాచ్ జరగనుంది.
ఓవల్ మైదానంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, మైదానం చీఫ్ క్యురేటర్ లీ ఫోర్టిస్ల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవపై టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందించారు.
ఓవల్ మైదానంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ క్యురేటర్ లీ ఫోర్టిస్ ల మధ్య గొడవ జరిగింది.
గంభీర్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా, చూపుడు వేలిని చూపుతూ క్యురేటర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గిల్ కెప్టెన్సీపై గౌతమ్ గంభీర్ కీలక కామెంట్స్ చేశారు. టెస్టు కెప్టెన్సీ విషయంలో గిల్ విఫలమయ్యాడని పలువురు మాజీలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.