Home » GHMC
GHMCలో నకిలీ డెత్ సర్టిఫికెట్ల బాగోతం
నగరంలోని అంబర్పేటలో ఒక చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి హతమార్చిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీకి అయితే ఈ ఫిర్యాదులు వందలు దాటి వేలకు చేరుకున్నాయి. గడిచిన 36 గం
హైదరబాద్ లోని అంబర్ పేటలో కుక్కలదాడిలో పసివాడు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. జీహెచ్ఎంసీ నిర్లక్షం వల్లే పసివాడి ప్రాణాలు పోయాయని హైకోర్టు సీరియస్ అయ్యింది. కుక్కల దాడి ఘటనలో పసివాడు ప్రాణాలు కోల్పోయిన ఘట�
10 వేలు కాదు 20 వేలు కాదు.. ఏకంగా లక్షకు పైనే.. హైదరాబాద్ లో ఉన్న అక్రమ నిర్మాణాల సంఖ్య ఇది. ఒక్క సిటీలోనే ఇన్ని ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉండి ఉంటాయి. మిగతా చోట్ల పెద్దగా ప్రమాదాలు జరగవు కాబట్టి.. వాటి మీద చర్చ తక్కువగా జరుగుతోంది.
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటనపై జీహెచ్ఎంసీ ప్రకటన విడుదల చేసింది. 5,6వ అంతస్తులకు అనుమతి లేదని జీహెచ్ఎంసీ అధికారులు ధృవీకరించారు. రేపు ఇంజినీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రమాదం జరిగిన భవనాన్ని పరిశీలించనున్నారు.
హైదరాబాద్ కూకట్ పల్లిలో భవన స్లాబ్ కూలిన ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ విచారణ ప్రారంభించింది. జీ+2 కు మాత్రమే అనుమతి ఉందని బల్దియా అధికారులు చెబుతున్నారు.
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయటానికి విధివిధానాలను రూపొందించేందుకు కేంద్రం 8మంది సభ్యులతో ఓ కమిటీని నియమించింది. రక్షణశాఖ, తెలంగాణ మున్సిపల్
సుమారు 100 మీటర్ల దూరం నాలా కుంగిపోయి పూర్తిగా కూలిపోయింది. ఆ సమయంలో కూరగాయలు అమ్ముతున్న వ్యాపారులకు గాయాలయ్యాయి. నాలాపై రెండు మూడు సార్లు రోడ్డు వేయడంతో ఆ బరువుకి కూలిపోయి ఉంటుందని, జీహెచ్ఎంసీ అధికారుల పర్యవేక్షణ లోపం కూడా స్పష్టంగా కనిపిస�
ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నిందితుడిగా ఉన్న నంద కుమార్కు చెందిన హోటల్ నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. దీనిపై నంద కుమార్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఆన్లైన్ సిటిజన్ పర్సెప్షన్ సర్వేలో నగర ప్రజలు చురుగ్గా పాల్గొనాలని జీహెచ్ఎంసీ గురువారం కోరింది. తద్వారా హైదరాబాద్ను దేశంలోని 264 నగరాల్లో అగ్రస్థానంలో నిలపాలని సూచించింది.