Home » gifts
దీపావళికి మీరిచ్చే బహుమతి కలకాలం గుర్తుండిపోయేలా ఉండాలంటే అది ఎంతో ప్రత్యేకంగా ఉండాలి. దీపావళి వేళ ఆత్మీయులు బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడమనేది భారతీయ సంప్రదాయం. పర్యావరణ హితమైన మట్టి ప్రమిదల్ని తయారు చేసి ఇవ్వొచ్చు. లేదంటే కొని ఇవ్వొచ్చు. �
ప్రధాని మోడీ.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. జిన్పింగ్ చిత్రపటంతో ఉన్న శాలువాను బహుమతిగా ఇచ్చారు. శాలువాపై తన చిత్ర పటాన్ని చూసుకుని
అవసరంలో ఉన్న వారికి తోచిన సాయం చేయమంటారు కొందరు. కానీ కొంతమంది ఏమీ పట్టించుకోరు. నేరాలు, ఘోరాలు తమ కళ్ల ముందు జరుగుతున్నా స్పందించరు. మానవత్వానికి కొన్ని ఘటనలు మాయని మచ్చగా మిగులుతున్నాయి. కానీ ఓ మహిళా పోలీసు అధికారి చేసిన సహాయానికి హ్యాట్ప�
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి చెందిన వస్తువులు మీరు సొంతం చేసుకోవచ్చు. వేలం పాటలో వీటిని దక్కించుకోవచ్చు. దాదాపు 2 వేల 722 వస్తువులను వేలం పెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 14వ తేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా వేలం వేస్తామని కేంద్ర మ�
భార్య ఏదైనా చిన్నపాటి కోరిక కోరితే..చాలామంది భర్తలు అదో పెద్ద భారంగా భావిస్తారు. రాచి రంపాన పెడుతుందని యాగీ చేస్తారు. కానీ భార్యాభర్తల మధ్య అవగాహన..ఒకరిపై మరొకరికి ప్రేమ ఉంటే భార్య కోరిక భర్తకు..భర్త బాధ్యతలు భార్యకు ఏమాత్రం బరువనిపించదు. బాధ
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్తో ఇంటర్వ్యూలో మాట్లాడిన నరేంద్ర మోడీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దీదీ(మమత) తనకు అప్పుడప్పుడూ కుర్తాలు, మిఠాయిలు కానుకగా పంపిస్తుంటారని
డిల్లీ : తమకు బహుకరించిన బహుమతులను కొంతమంది వేరే వారికి ఇస్తుంటారు. ప్రముఖులు అయితే..వచ్చిన గిఫ్ట్లను వేలం పాట వేస్తుంటారు. వచ్చిన డబ్బులను విరాళంగా ఇతర సంస్థలకు అందిస్తుంటారు. తాజాగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వచ్చిన బహుమతులను వేలం
ఖాట్మండు : 70వ రిపబ్లిక్ డే సందర్భంగా భారతదేశం..పొరుగున్న ఉన్న నేపాల్కు గిఫ్ట్ అందించింది. 30 అంబులెన్స్లు…6 బస్సులను అందిస్తున్నట్లు భారతదేశ ప్రకటించింది. జనవరి 26వ తేదీ ఇండియా రిపబ్లిక్ డే వేడుకలు ఖాట్మండులోని భారతీయ ఎంబసీ కార్యక్రమంలో ఘన