Home » girl child
up ఉత్తర్ప్రదేశ్లో ఓ మహిళా బస్ కండక్టర్ తన ఐదు నెలల పసికందును చంకనెత్తుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. గోరఖ్పుర్ నుంచి పద్రౌనా మధ్యలో నడిచే బస్సులో పసికందును చంకనెత్తుకుని టికెట్లు ఇస్తోంది. మహిళా బస్ కండక్టర్ పాట్లు అందరినీ ఆలోచ
Devendra Fadnavis Thanks PM For Tax Relief On Medicines For Girl Child : ఐదు నెలల చిన్నారి..పుట్టుకతోనే అసాధారణ అనారోగ్య సమస్యతో బాధ పడుతోంది. భారతదేశంలో దొరకని ఆ మందు..విదేశాల్లో దొరుకుతుంది. ఇక్కడకు తేవాలంటే..భారీ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది. ఇందుకు భారతదేశంలో విధించిన ట్యాక్స్ తోడ�
cows attract music played by a small girl just like magic : గోకులంలో శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తే ఆ రాగానికి పశు పక్ష్యాదులన్నీ చెవులు రిక్కించి వినేవట. గోకులంలో గోపికలైతే ఆ కిట్టయ్య వేణుగానానికి మైమరచిపోయేవారట. ఆ నంద గోపాలుడు వేణుగానానికి గోవులు తలలు ఊపుతూ పరవశించిపోయేవని �
America : కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిసి గర్భస్రావం చేయించుకునేవారు ఎంతోమంది. ఆడపిల్ల పుడితే పురిటిలోనే చంపేసేవారు ఇంకొందరు. చెత్తకుప్పల్లోను..ముళ్లపొదల్లోనే పడేసి వదిలించుకునేవారు మరికొందరు. ఆడపిల్ల అంటే ఖర్చు అని దండగ అని భావించే ఈరోజు ‘‘�
లేటెస్ట్ Global Survey ప్రకారం.. 22దేశాల్లో మహిళలే Online Harassmentకు ఎక్కువగా గురవుతున్నట్లుగా వెల్లడైంది. యూకేకు చెందిన హ్యుమనిటేరియన్ ఆర్గనైజేషన్ ప్లాన్ ఇంటర్నేషనల్ చేసిన సర్వే.. ‘స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ గరల్స్ రిపోర్ట్’ లో 15నుంచి 25దేశాలకు చెందిన 14వేల మంది
ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ల కూతురు ఆరాధ్య బచ్చన్.. మహిళల గొప్పతనం గురించి స్కూల్లో మాట్లాడిన ఓ వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆరాధ్యను మెచ్చుకుంటున్నారు. వీడియో చూసిన బిగ్బీ ఫుల్ ఖుష్ అయ్యారు. ఆర�
నాలుగేళ్ల పాప అనారోగ్యంతో చనిపోయింది. కళ్లముందే పాప మరణించడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. కన్న పేగు బంధాన్ని వీడలేక కన్నీరుమున్నీరుయ్యారు. తమ పాప చనిపోలేదని, మరుసటి రోజు ఉదయమే లేచి వస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. మృతిచెందిన పా�
విజయవాడలో జరిగిన రెండు నెలల చిన్నారి కిడ్నాప్ కేసులో ట్విస్టులు బైటపడ్డాయి. పాప మేనమామ అఖిల్ పాపను కిడ్నాప్ చేసినట్లుగా తేలింది. అఖిల్ ను కిడ్నాప్ కు ప్రోత్సహించిన అతడి బాబాయి భగవత్ రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్
హైదరాబాద్ కూకట్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. కూకట్ పల్లి ఆస్బెస్టాస్ ఏవీబీ పురంలో స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న చిన్నారిని బోలెరో వాహనం ఢీ కోట్టింది. దీంతో బాలిక అక్కడికక్కడే మరణించింది. స్ధానిక సెయింట్ రీటా హైస్కూలులో రె�
ట్రిపుల్ తలాక్ కోసం చట్టం తీసుకొచ్చినా..కేసులు మాత్రం నమోదవుతున్నాయి. దీనిని ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. అదనపు కట్నం కోసం..ఇతరత్రా కారణాలతో ట్రిపుల్ తలాక్ చెప్పేస్తున్నారు. తాజాగా ఆడపిల్ల పుట్టిందని ఓ వ్యక్తి తలాక్ చెప్పేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్ర