Home » girl rape case
బంజారాహిల్స్ లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపల్ కారు డ్రైవర్ అత్యాచారం చేసిన కేసులో ప్రిన్సిపల్ కారు డ్రైవర్ కు 20 ఏళ్ల శిక్ష విధిస్తు ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
ఉత్తరప్రదేశ్లో బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధులకు శిక్ష పడింది. బాలిక అత్యాచార కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే నిందితుల్లో ఒక్కొక్కరికి రూ.31వేల జరిమానా కూడా విధించింది. అయితే, అత్యాచార
నిందితుల బర్త్ సర్టిఫికెట్, ఎస్ఎస్ సీ మెమోలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లైనా నిందితులకు శిక్ష పడేలా చేస్తానని చెప్పారు.
విచారణలో మాలిక్ పలు కీలక అంశాలు వెల్లడించారు. విచారణలో అదనపు వెస్ట్ జోన్ డీసీపీ ఇక్బాల్ సిద్దికీ మరియు ఐఓ అధికారికి మాలిక్ సహకరించారు. సిసి కెమెరా ఫుటేజ్ కాల్ డేటా ముందు ఉంచి పోలీసులు విచారించారు.
మనుషులు కాదు.. మృగాలు
జూబిలీహిల్స్ పబ్ కేసు... ఇవాళ బాలిక స్టేట్మెంట్ రికార్డ్
మరోవైపు బెంజ్ కార్ వీడియో చూశాక.. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎమ్మెల్యే కొడుకు వైపు తిరిగినట్లు తెలుస్తోంది. అతడ్ని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అంతకంటే ముందు మరోసారి బాధితురాలి స్టేట్మెంట్ తీసుకోవాలనుకుంట�
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రిలీజ్ చేసిన ఆధారాల్లోని ఎమ్మెల్యే కొడుకు వీడియోను పరిశీలించారు. ఈ వీడియోపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటన్నారు. ఒపీనియన్ వచ్చాక.. ఆ ఆధారాలను బేస్ చేసుకుని.. మైనర్ అయిన ఎమ్మెల్యే కొడుకును నిందితుడిగా చేర్చే యోచనలో పో�
విజయవాడ జిజిహెచ్ లో సెక్యూరిటీ ఏజెన్సీకి, ఫాగింగ్ ఏజెన్సీకి టెర్మినేషన్ నోటీసు జారీ చేశామని తెలిపారు. సీఎస్ ఆర్ఎంఓకి ఇప్పటికే అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు చెప్పారు.