-
Home » Godavari Water
Godavari Water
రాయలసీమ ద్రోహిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు- దేవినేని ఉమ
అసలు మిగులు జలాలు, నికర జలాలు అంటే ఏంటో జగన్ రెడ్డికి తెలుసా?
ఏపీకి ఆ హక్కు ఉంది.. అమిత్ షాతో భేటీలో బనకచర్ల ప్రాజెక్ట్ పై సీఎం చంద్రబాబు చర్చ
అమిత్ షా తో సమావేశంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు కోరారు.
ప్రజాభవన్ సాక్షిగా దుష్ప్రచారం చేశారు, అవాస్తవాలు చెప్పారు- సీఎం రేవంత్ పై హరీశ్ రావు ఫైర్
కుక్క తోక వంకర అన్నట్లు ఎన్నిసార్లు వాస్తవాలు చెప్పినా అదే తప్పుడు బుద్ధి అంటూ మండిపడ్డారు.
తెలంగాణ అభ్యంతరాలు, బనకచర్లపై చంద్రబాబు స్పందన.. "తెలంగాణ సైతం ప్రాజెక్టులు కట్టుకోవచ్చు" అంటూ..
"గోదావరి జలాలను మీరు వాడుకోండి.. ఇక్కడ కూడా వాడతారు" అని అన్నారు.
జలదోపీడీ మళ్లీ మొదలైంది.. బనకచర్ల ప్రాజెక్టును ఆపేలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి.. హరీశ్ రావు డిమాండ్
గోదావరి పై తెలంగాణ ప్రాజెక్టులు చేపడితే ఎందుకు అడ్డుకుంటున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అనేక లేఖలు రాశారు.
ఆగస్టు 2 వరకు గడువు ఇస్తున్నాం : కేటీఆర్
రాజకీయ కక్షతో కేసీఆర్ ను బద్నాం చేయాలనే పంపులను ఆన్ చేయడం లేదని, రాజకీయాల కోసం ప్రజలను, రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు.
కేసీఆర్ను బదనాం చేయాలనే కుట్రలను ఆపండి.. ఆగస్టు 2 వరకు గడువు ఇస్తున్నాం : కేటీఆర్
10లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వెళ్లడం మా కళ్లారా చూశాం. కానీ, పైనఉన్న ప్రాజెక్టులు నీళ్లులేక చూసి బాధపడుతున్నాం.
రెండు రోజులు హైదరాబాద్ కు గోదావరి నీళ్లు బంద్
ఔటర్ రింగ్ లోపలున్న గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు చేపట్టనున్న పైప్ లైన్ జంక్షన్ పనుల కారణంగా గురువారం హైదరాబాద్ లో పలు ప్రాంతాలకు గోదావరి జలాల సరఫరా నిలిచిపోనుంది.
కాళేశ్వరం ట్రయల్ రన్ : ప్రాజెక్ట్ పనుల్లో కీలక ఘట్టం
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో బుధవారంనాడు తొలిసారిగా గోదావరి నీటితో వెట్ రన్ నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది జూన్ నుంచే గోదావరి జలాలను పంట ప
మీదే బాధ్యత : వైసీపీని ఏపీ గడ్డపై లేకుండా చెయ్యాలి
కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏపీ గడ్డపై లేకుండా చేయాలని, ఆ బాధ్యత ప్రజలదే అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తే ఊరుకోము అని