Home » Gossip Garage
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్లో చేరికకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్రెడ్డి భరోసాతో కాంగ్రెస్లోకి వెళ్లినా...
గతంలో టీడీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు వెళ్లగా, ఆ ముగ్గురు చంద్రబాబు కోసం కేంద్రంలో లాబీయింగ్ చేయడానికే బీజేపీకి వెళ్లారని పదేపదే ప్రచారం చేసింది వైసీపీ.
కేవలం ప్రతిపక్ష నేతల అక్రమ కట్టడాలపైనే చర్యలు తీసుకుంటే ప్రజల్లో విశ్వాసం పోతుందని, వ్యక్తిగతంగా తనకు చెడ్డ పేరు వస్తుందని హైడ్రా చీఫ్ రంగనాథ్ మదనపడుతున్నారని చెబుతున్నారు.
మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య వార్ జరుగుతున్నట్లు గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి శుభం కార్డు వేసేలా ఇరుకుటుంబాలు అడుగులు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
తెలుగు బిగ్బాస్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
వేల కోట్ల రూపాయల స్కాం జరగడంతో మనీలాండరింగ్ కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు ఉండటంతో ఎవరి కొంప కొల్లేరు అవుతుందనేది సస్పెన్స్గా మారింది.
రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేకపోయినా, వరుసగా ఎదురవుతున్న సవాళ్లు మంత్రికి రాజకీయాలు నేర్పుతున్నాయంటున్నారు. మొత్తానికి రామచంద్రాపురంలో జరుగుతున్న రాజకీయ యుద్ధంలో మంత్రి సుభాష్ ఎలా నెగ్గుకు వస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.
ఎప్పుడూ లేని విధంగా మంత్రి సోషల్ మీడియాపై మోజు పెంచుకోవడం... రాష్ట్రవ్యాప్తంగా ఇమేజ్ బిల్డప్ చేసుకునేలా అడుగులు వేయడమే రాష్ట్ర కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారుతోంది.
ఇప్పటికే కీలక నేతలు అంతా పార్టీకి దూరమవడంతో ఇప్పుడు ఏలూరులో వైసీపీని నడిపే లీడరే కనిపించడం లేదు.
ఈ మధ్య తన విమర్శల దాడిని మరింత పెంచి కేసీఆర్కు గవర్నర్ పదవి... కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవులు ఇస్తున్నారంటూ మరింత మసాలా దట్టించింది. ఈ ఆరోపణలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తున్నా... కాంగ్రెస్ మాత్రం తన ప్రచార�