Home » government hospitals
Super specialty medical students : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యనభ్యసించే విద్యార్థులు, కోర్సు పూర్తయ్యాక మూడేళ్ల పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేయాల్సిందే. అందుకోసం కోర్సులో చేరే సమయంలోనే 50 లక్షల రూపాయల పూచీకత్తు బ
స్పందన కార్యక్రమంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. కోవిడ్పై నిర్లక్ష్యం వద్దు, నిరంతరం అప్రమత్తంగానే ఉండాలని అధికారులతో చెప్పారు. కోవిడ్తో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఉన
ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై ఏపీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని నీరుగార్చేలా వ్యహరిస్తే కఠినచర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలతో హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడ తప్పు జరిగినా
తన జన్మదినం సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాను ఆరు కరోనా రెస్పాన్స్ అంబులెన్స్ లను ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగానే…2020, జులై 30వ తేదీ గురువారం �
తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా..కోర్టు పలు ప్రశ్నలను సంధించింది. 2020, జులై 28వ తేదీ మంగళవారం జరుగుతున్న విచారణకు సీఎస్ సోమేశ్ కుమార్ హజరై రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర�
కరోనా కట్టడికి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మరిన్ని చర్యలు చేపట్టింది. పెద్ద ఎత్తున మందులు సిద్ధం చేసింది. 5కోట్ల డోలో మాత్రలను రెడీ చేసింది. వాటిని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు), సామాజి�
తెలంగాణలో 95 శాతం మంది కరోనా బాధితులకు ఎలాంటి సమస్య ఉండదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. తీవ్రమైన వైరస్ లక్షణాలున్న మిగతా ఐదు శాతం మందిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 99 శాతం మంది బాధితులకు వెంట�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వీరవిహారం చేస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. కొన్ని రోజులుగా వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో జనంలో భయం మొదలైంది. అదే సమయంలో రాష్ట్రంలో
కరోనాపై ఏపీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. వేగంగా విస్తరిస్తున్న కరోనా కట్టడికి జగన్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. లాక్ డౌన్ విధించింది. ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసింది. వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసింది. విదేశాల నుంచి వచ్చిన �
కరోనావైరస్ కట్టడికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు