-
Home » Government Orders
Government Orders
భారత్-పాక్ ఉద్రిక్తత.. భారత్లో 8 వేలకు పైగా ‘ఎక్స్’ అకౌంట్లు బ్లాక్.. ఫేక్ న్యూస్ కట్టడికి ఆదేశాలు..!
X Accounts Block : భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య కేంద్ర ప్రభుత్వం దేశంలో 8వేలకు పైగా ఎక్స్ అకౌంట్లను బ్లాక్ చేసింది.
ధరణిలో పెట్టుకున్న దరఖాస్తులు రిజెక్ట్.. వీళ్లందరూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే..
గతంలో పరిష్కారంకాని తమ భూ సమస్యలు ఇప్పుడైనా పరిష్కారం అవుతాయని చాలామంది రైతులు ఇప్పుడు దరఖాస్తులు చేసుకుంటున్నారు.
ఏపీకి వెళ్లాల్సిందే.. కేంద్రం ఉత్తర్వులు ప్రకారం ఐఏఎస్లను రిలీవ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్ర పునర్విభజన సందర్భంగా జరిగిన కేటాయింపుల ప్రకారం ఆయా రాష్ట్రాలకు వెళ్లాలంటూ ఈనెల 9న కేంద్రం ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్రం ఉత్తర్వుల ప్రకారం..
Twitter Accounts : ట్విటర్కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్లైన్!
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలన్నింటిని తప్పక పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 01 నుంచి స్కూళ్లు, వారికి మాత్రమే – తెలంగాణ సర్కార్ నిర్ణయం
Telangana Schools : పిల్లలు ఇక స్కూళ్లకు వెళ్లడానికి రెడీ కండి..కరోనా కారణంగా తాత్కాలికంగా మూత పడిన పాఠశాలలు తెరుచుకోనున్నాయి. మార్చి నెలాఖరు నుంచి ఇప్పటి వరకు స్కూళ్లు తెరుచుకోలేదు. దీంతో విద్యార్థులందరూ ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం కరోనా వైరస్ త�
కర్నూలుకు విజిలెన్స్ ఆఫీసులు: అర్థరాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు
విజిలెన్స్ కమిషనర్ కార్యాలయం, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఛైర్మన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సభ్యుల కార్యాలయాలను వెలగపూడి నుంచి కర్నూలుకు తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
శ్రీలంకలో బాంబు పేలుళ్లు: స్కూల్స్ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశం
శ్రీలంక వరస బాంబు పేలుళ్లతో రెండు రోజుల పాటు (ఏప్రిల్ 22,23) విద్యాసంస్థలు అన్నీ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దేశంలో చర్చిల్లో ఈస్టర్ పండుగ వేడులు జరుగుతుండగా ఒక్కసారిగా సంభవించిన పేలుళ్లకు దేశం యావత్తు దద్దరిల్లిపోతోంది. ఉద�