Home » government schools
తెలంగాణ నిర్వహిస్తున్న మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా మంచు లక్ష్మి 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 50 గవర్నమెంట్ స్కూళ్లను అభివృద్ధి చేస్తామని..........
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూళ్లకు మే 6 నుంచి వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ప్రభుత్వ టీచర్లకు మాత్రం సెలవులు రద్దు చేసింది.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయని కేసీఆర్ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తైతే జిల్లా వజ్రపు తునకగా మారుతుందన్నారు.
సర్కార్ బడిలో కుల వివక్ష
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరల్డ్ బ్యాంకుతో కీలక ఒప్పందం చేసుకుంది. రూ.1,860 కోట్ల రుణ ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం..
సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు తమిళనాడు సీఎం స్టాలిన్ శుభవార్త చెప్పారు. ఆ విద్యార్థులకు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, లా, ఫిషరీస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో 7.5శాతం రిజర్వేషన్
టీచర్ పోస్టుల భర్తీ విషయంలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులున్న పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులనే..
విద్యార్థులు చెడు అలవాట్ల బారిన పడకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూల్స్ కు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్, సిగరెట్ లు అమ్మే షాపులు ఉండకూడదని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.
తెలంగాణలోని స్కూళ్లపై కరోనా పంజా విసురుతోంది. విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడుతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
only one student for bench, new rule in schools: మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముఖ్యంగా స్కూల్స్ లో విద్యార్థుల క్షేమంపై ఫోకస్ చేసింది. మహారాష్ట్రలో ఒకే స్కూల్ కి చెందిన 229మంది విద్యార్థులు కరోనా బారిన పడటం కలకలం రేపింది. ఈ క్రమంలో �