Home » government schools
only one student for bench, new rule in schools: మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముఖ్యంగా స్కూల్స్ లో విద్యార్థుల క్షేమంపై ఫోకస్ చేసింది. మహారాష్ట్రలో ఒకే స్కూల్ కి చెందిన 229మంది విద్యార్థులు కరోనా బారిన పడటం కలకలం రేపింది. ఈ క్రమంలో �
cbse syllabus in ap government schools: ప్రభుత్వ పాఠశాలలు, విద్యపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప�
collector pola bhaskar: ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కరోనా సోకడంపై జిల్లా కలెక్టర్ పోలాభాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వచ్చిందని తినడం ఆపేయలేదని, అలాంటిది చదువెందుకు ఆపాలన్నారు. విద్యార్థులకు కరోనా సోకినా ఇమ్యునిటీ పవర్ ఉంటే
jagananna vidya kanuka: జగనన్న విద్యాకానుకను ఏపీ సీఎం జగన్ కృష్ణా జిల్లాలో గురువారం(అక్టోబర్ 8,2020) ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్, చదువే తరగని ఆస్తి అన్నారు. ప్రపంచాన్ని మార్చే శక్తి చదువుకు మాత్రమే ఉందని నెల్సన్ మండేలా అన్నారని జగన్ గుర్తు చ
Telangana School Reopening: ఎట్టకేలకు తెలంగాణలో ప్రభుత్వ బడులు తెరుచుకున్నాయి. గురువారం(ఆగస్టు 27,2020) టీచర్లు బడిబాట పట్టారు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో స్కూల్స్ 5 నెలలకు పైగా మూతబడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నామమాత్రంగానే తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయించగ
తెలంగాణ విద్యా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో అడ్మిషన్లకు పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు నర్సరీ నుంచి ఆన్ లైన్ క్లాసులకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ప్రభుత్వ స్కూల్స్ పిల్లలకు టీవీ పాఠాల సమయం కూడా ఫిక్స్ చేసి�
కరోనా వైరస్ కారణంగా..మూడు నెలల నుంచి స్కూళ్లు తెరుచుకోలేదు. వైరస్ అంతకంతకు ఎక్కువవుతుండడంతో ప్రభుత్వ స్కూళ్లు తెరవడానికి రాష్ట్రాలు ఇష్టపడలేదు. వైరస్ కట్టడి అయిన తర్వాతే..స్కూళ్లు ఓపెన్ చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే విద్యా రంగం తీవ్రంగ
తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ విద్యార్థులకు టీవీ ద్వారా పాఠాలు బోధించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఆన్లైన్ విద్యా బోధనపై కేంద్రం ఆదేశాలు జారీ చేసినా అది ప్రైవేటు స్కూల్స్ కు పరిమితమయ్యే పరిస్థితి ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప�
దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి 14న విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి స్కూళ్లు, కాలేజీలు బంద్ అయ్యాయి. విద్యా సంస్థలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరికీ తెలీదు. ఇప్పటికే విద్యా సంవత్సరం బాగా ఆలస్యమైపోయింది.
సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో