Home » governor Abdul Nazeer
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తున్నారు.
జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 1964 ఏప్రిల్ 24న జన్మించారు. 1989 అక్టోబర్ 18న ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2011లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు.
డ్రగ్స్ కు యువత జీవితాలు నాశనం అవుతున్నాయని దయచేసి దీనిపై విచారణ జరిపించి దీనికి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను లోకేశ్ కోరారు.