Home » greater hyderabad
congress hyderabad: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డ చందంగా గ్రేటర్ ఎన్నికలు తయారయ్యాయని అంటున్నారు. ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్కు ఈ ఎన్నికల గంట మోగగానే.. ముఖ్య నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్�
తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్.. కరోనావైరస్ సెప్టెంబర్ నెలలో తగ్గుముఖం పట్టనుంది.. రాష్ట్రంలో సెప్టెంబర్ చివరి నాటికి కరోనా అదుపులోకి వస్తుందని చెప్పారు. తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గే అవకాశం ఉందని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ వెల్లడించారు. �
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే దూకుడుగా వ్యవహరించే బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. సంజయ్ అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్పై బీజేపీ ప్రత్యేక దృష్టి ప�
ఏదీ సీజనల్ ? ఏదీ వైరస్ వర్షాకాలంలో ప్రజలను వణికిస్తోంది. ఓ వైపు కరోనా కమ్మేస్తోంది. ఎప్పటిలాగానే సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్నాయి. రెండింటి లక్షణలు కాస్తా అటు..ఇటుగా ఉంటుండడంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఏదీ కరోనా వైరస్ ? ఏదీ సీజనల్ వ్యాదో తెలి
తెలంగాణలో 95 శాతం మంది కరోనా బాధితులకు ఎలాంటి సమస్య ఉండదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. తీవ్రమైన వైరస్ లక్షణాలున్న మిగతా ఐదు శాతం మందిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 99 శాతం మంది బాధితులకు వెంట�
గ్రేటర్ హైదరాబాద్లో లాక్డౌన్పై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. అధికారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో… ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం మొగ్గుచూపింది. ప్రజా నిర్ణయానికి అనుగుణంగా మరో రెండ్రోజుల్లో లాక్డౌన్పై ప్రభుత్వం క్ల
కొన్ని రోజులుగా కరోనా వైరస్ భయంతో వణికిపోయిన గ్రేటర్ హైదరాబాద్ వాసులకు రిలీఫ్ లభించింది. కరోనా కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన వారికి గండం తప్పింది. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వరుసగా 5వ రోజూ గ్రేట
కరోనా వైరస్ రోజురోజుకీ విస్తరిస్తోంది. కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ విధించినప్పటికీ కేసులు నమోదవుతూనే ఉండటంతో ప్రభుత్వం మరిన్ని చర్యలను చేపట్టింది.
గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. బుధవారం (ఏప్రిల్ 15, 2020) పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గింది.
రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన అధికార పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇటీవల ముగిసిన బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోవడం చర్చనీయంశంగా మారింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొంది, �