Home » green india challenge
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడతకు మంచి స్పందన వస్తుంది. సినీ సెలబ్రిటీలు స్వచ్ఛందంగా పాల్గొని ఇతరులను నామినేట్ చేస్తున్నారు. అందులో భాగంగానే హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ఇచ్చిన ఛాలెంజ్�
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరం మొక్కలు నాటాలని నటి మంచు లక్ష్మీ అన్నారు. ఫిట్నెస్ ట్రైనర్ శిల్పా రెడ్డి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరిస్తూ ఫిలిం�
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో పలువురు సినీ సెలబ్రిటీలు స్వచ్ఛందంగా భాగమవుతున్నారు. తాజాగా రష్మిక మందన్నా ఇచ్చిన ఛాలెంజ్ని స్వీకరించి హీరోయిన్ రాశీఖన్నా మొక్కలు నాటింది. ఈ సంద�
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా యువ హీరో శర్వానంద్ ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించి శంషాబాద్లోని తన వ్యవసాయ క్షేత్రంలో SLV సినిమా అధినేత సుధాకర్ చెరుకూరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా SLV సి�
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉధృతంగా కొనసాగుతోంది ఈ చాలెంజ్లో భాగంగా నటీనటులు, ప్రముఖులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో తెలియజేస్తున్నారు. ప్రముఖ హీరోయి
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతోంది. సోమవారం రాజ్యసభ సభ్యులు సంతోష్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వచ్ఛందంగా స్వీకరించి బంజారాహిల్స్లోని తన ఇంట�
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్విరామంగా ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది. ప్రముఖ సినీనటి సమంత అక్కినేని విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ శిల్పా రెడ్డి తాజా
హీరో విశ్వక్ సేన్ నుంచి ఛాలెంజ్ను స్వీకరించిన అల్లు హీరో శిరీష్ తాజాగా తన ఇంటికి సమీపంలో మొక్కలు నాటాడు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్లో ఇప్పటికే పలువురు ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటి �
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు తన కూతురు మరియు కూతురి స్నేహితురాలుతో కలిసి జూబ్లీహిల్స్ లోని పార్కులో హీరోయిన్, దర్శకుర
రోజా విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ‘రోజా వనం’లో పాల్గొని మొక్కలు నాటిన యాంకర్ రష్మి గౌతమ్..