green india challenge

    Shivayyaku Koti Vrukshaarchana : ‘శివయ్యకు కోటి వృక్షార్చన’ పాట రిలీజ్..

    March 13, 2021 / 05:35 PM IST

    రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ సహకారంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో గాయకుడు, నటుడు రాకింగ్ రాకేష్ రూపొందించిన ‘‘ఎందో నీ మాయ శివయ్యకు కోటి వృక్షార్చన’’ పాటను ఎంపీ సంతోష్ కుమార్ విడుదల చేశారు.

    ఇదే ముఖ్యమంత్రి గారికి మన తరపున ‘హరిత కానుక’.. కింగ్ నాగార్జున..

    February 16, 2021 / 01:44 PM IST

    Nagarjuna: మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈనెల 17 న ఒక రోజు ఒక గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేద్దాం అని ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున పిలుపునిచ్చారు. ‘‘గ్లోబల్ వార్మింగ్ వల్ల మన దేశానికి, ప్రపం

    రండి.. ‘కోటి వృక్షార్చన’ లో పాల్గొందాం.. మెగాస్టార్ చిరంజీవి..

    February 16, 2021 / 01:20 PM IST

    Chiranjeevi: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌ ఆధ్వర్యంలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఎంత బాగా ముందుకు కొనసాగుతుందో తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘కోట

    Ajay Devgan : గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌‌లో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్..

    December 18, 2020 / 03:52 PM IST

    సంతోష్‌ కుమార్‌తో కలిసి మొక్కలు నాటిన అజయ్‌ దేవ్‌గణ్‌.. అందరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపు ఇచ్చారు..

    ‘కె.జి.యఫ్ 2’ లొకేషన్‌లో మొక్కలు నాటిన అధీరా..

    December 17, 2020 / 04:52 PM IST

    Sanjay Dutt: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమానికి ప్రముఖుల నుండి మంచి స్పందన వస్తోంది. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ మొక్కలు నాటారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుట పడిం

    ‘క్వీన్’కు ఏషియన్ అవార్డ్.. మొక్కలు నాటిన సంజయ్ దత్.. సూపర్‌స్టార్ సరికొత్త రికార్డ్..

    December 8, 2020 / 02:17 PM IST

    Most Tweeted Hashtag 2020: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితం ఆధారంగా.. ‘శివగామి’ రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్.. ‘క్వీన్’.. ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఏషియన్ అవార్డ్ కూడా లభించింది. సింగపూర్ ఏషియన�

    గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఐశ్వర్య, నిఖిల్..

    November 17, 2020 / 04:36 PM IST

    Aishwarya Rajessh: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్‌కు అపూర్వ స్పందన లభిస్తోంది. ఈ మహత్తర కార్యక్రమంలో సెలబ్రిటీలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మొక్కలు నాటుతూ మరికొందరిని నామినేట్ చేస్తున్నారు. తాజాగా హీ�

    రాజమౌళికి రాము కౌంటర్.. మట్టిని ముట్టుకోవడం ఇష్టముండదట!

    November 11, 2020 / 03:45 PM IST

    RRR-Ram Gopal Varma: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్‌కు అపూర్వ స్పందన లభిస్తోంది. సినీ ప్రముఖులందరూ ఎంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ.. తమ తోటి వారిని కూడా మొక్కలు నాటమని ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా

    చరణ్ ఛాలెంజ్ స్వీకరించిన RRR టీమ్

    November 11, 2020 / 01:01 PM IST

    RRR Team Green India Challenge: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్‌కు అపూర్వ స్పందన లభిస్తోంది. సినీ ప్రముఖులందరూ ఎంతో ప్రేమతో మొక్కలు నాటుతూ, తమ ఆత్మీయులను కూడా మొక్కలు నాటమని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ‘ఆర్ఆర�

    గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ముద్దుగుమ్మలు..

    November 11, 2020 / 12:48 PM IST

    రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్‌కు అపూర్వ స్పందన లభిస్తోంది..

10TV Telugu News