Home » green india challenge
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ సహకారంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో గాయకుడు, నటుడు రాకింగ్ రాకేష్ రూపొందించిన ‘‘ఎందో నీ మాయ శివయ్యకు కోటి వృక్షార్చన’’ పాటను ఎంపీ సంతోష్ కుమార్ విడుదల చేశారు.
Nagarjuna: మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈనెల 17 న ఒక రోజు ఒక గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేద్దాం అని ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున పిలుపునిచ్చారు. ‘‘గ్లోబల్ వార్మింగ్ వల్ల మన దేశానికి, ప్రపం
Chiranjeevi: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంత బాగా ముందుకు కొనసాగుతుందో తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘కోట
సంతోష్ కుమార్తో కలిసి మొక్కలు నాటిన అజయ్ దేవ్గణ్.. అందరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపు ఇచ్చారు..
Sanjay Dutt: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి ప్రముఖుల నుండి మంచి స్పందన వస్తోంది. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మొక్కలు నాటారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుట పడిం
Most Tweeted Hashtag 2020: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితం ఆధారంగా.. ‘శివగామి’ రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్.. ‘క్వీన్’.. ఈ సిరీస్కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఏషియన్ అవార్డ్ కూడా లభించింది. సింగపూర్ ఏషియన�
Aishwarya Rajessh: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్కు అపూర్వ స్పందన లభిస్తోంది. ఈ మహత్తర కార్యక్రమంలో సెలబ్రిటీలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మొక్కలు నాటుతూ మరికొందరిని నామినేట్ చేస్తున్నారు. తాజాగా హీ�
RRR-Ram Gopal Varma: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్కు అపూర్వ స్పందన లభిస్తోంది. సినీ ప్రముఖులందరూ ఎంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ.. తమ తోటి వారిని కూడా మొక్కలు నాటమని ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా
RRR Team Green India Challenge: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్కు అపూర్వ స్పందన లభిస్తోంది. సినీ ప్రముఖులందరూ ఎంతో ప్రేమతో మొక్కలు నాటుతూ, తమ ఆత్మీయులను కూడా మొక్కలు నాటమని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు ‘ఆర్ఆర�
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్కు అపూర్వ స్పందన లభిస్తోంది..