Home » Green Signal
ఆర్టీసీ కార్మికుల బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం అక్టోబర్ 30, 2019) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ జరుగనుంది.
300కోట్ల బడ్జెట్తో భారీ నిర్మాణ విలువలతో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘సాహో’. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే ఆగస్ట్ 30వ తేదీన విడుదల కాబోతున్న సాహో సినిమా బెనిఫిట్ షోస్తో పాటు టిక
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కర్నాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయడానికి కర్నాటక ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని కర్నాటక సీఎం కుమారస్వామి కేసీఆర్కు స్వయంగా ఫోన్లో తె�
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీకి ఈసీ లైన్ క్లియర్ చేసింది. ఎన్నికల సంఘం అధికారుల ఎదుట హాజరైన నిర్మాత రాకేష్ రెడ్డి.. తన వాదన వినిపించారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా సినిమా ఉందంటూ వచ్చిన కంప్లయింట్లపై వివరణ ఇచ్చారు ప్రొడ్యూసర్. మార్చి 25వ తేద�
ఎన్నికల టైంలో సినిమాలు విడుదల చేయొద్దు అంటూ దాఖలు అయిన పిటిషన్లను కొట్టివేసింది హైకోర్టు. లక్ష్మీస్ ఎన్టీఆర్, ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాల విడుదలను ఆపాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. సత్యనారాయణ అనే వ్యక్తి కోర్టుకెక్కారు. మార్చి 19�
యుద్ధం.. తీవ్రవాదంపై మాత్రమే చేస్తే ఎలా ఉంటుంది అని చేసి చూపించింది భారత్. సామాన్య ప్రజలకు ఎలాంటి నష్టం లేకుండా.. ఎవరికీ హానీ జరక్కుండా కేవలం తీవ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసి యుద్ధం చేయటం భారత్ కే సాధ్యం అంటున్నారు నిపుణులు. పాక్ భూభాగంలో.. �
హైదరాబాద్ : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు ఎన్ని