Green Signal

    ఏపీలో పంచాయితీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

    January 21, 2021 / 10:54 AM IST

    AP High Court green signal for local body elections:గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో దాఖలైన రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెల్లడించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ దాఖలుచేసిన పిటిషన్‌పై రెండు రోజులు విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం త�

    పంది మాంసంతో చేసినా..వ్యాక్సిన్లు తీసుకోవచ్చు : యూఏఈ కీల‌క ప్ర‌క‌ట‌న

    December 23, 2020 / 08:41 PM IST

    UAE key statement on corona vaccines : క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌ల‌లో పంది మాంసంతో చేసిన జిలాటిన్‌ ఉన్నా స‌రే వాటిని ముస్లింలు తీసుకోవ‌చ్చ‌ని యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ దేశానికి చెందిన యూఏఈ ఫ‌త్వా కౌన్సిల్ స్ప‌ష్టం చేసింది. పోర్క్ జిలాటిన్‌ను వ్యాక్సిన్‌లో వాడారన

    అమెరికాలో మోడెర్నా వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్

    December 19, 2020 / 08:32 AM IST

    Green signal for modern vaccine in America : ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఫైజర్‌ను సాధారణ ప్రజల వినియోగానికి తీసుకొచ్చిన అమెరికా.. ఇప్పుడు మరో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకుని రానుంది. అమెరికాలో మోడెర్నా వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ లభించిం

    అదానీకి ఆమోదం: విశాఖలో డేటా సెంటర్.. 25వేల ఉద్యోగాలు

    November 5, 2020 / 06:02 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్న పలు మెగా ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలపై ఏపీ కేబినేట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే అదానీ డేటా సెంటర్ ఏర్పాటు గురించి కేబినేట్‌లో‍ నిర్ణయం తీసుకున్నట్లుగా ఏపీ �

    నవంబర్ 16న శబరిమల యాత్ర ప్రారంభం.. కొవిడ్-19 సర్టిఫికెట్‌ తప్పనిసరి

    August 11, 2020 / 05:42 PM IST

    శబరిమల యాత్రకు కేరళ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. క‌రోనా నిబంధ‌న‌ల‌కు లోబ‌డి యాత్ర కొన‌సాగుతుంద‌ని కేర‌ళ దేవాదాయశాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ తెలిపారు. నవంబర్ 16న యాత్ర ప్రారంభమవుతుందన్నారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తమకు క

    నిమ్మగడ్డతో తగ్గాడు…. మూడు రాజధానులతో నెగ్గాడు

    July 31, 2020 / 05:09 PM IST

    ఏపీ మూడు రాజధానుల బిల్లుపై చిక్కుముడిపడింది. గవర్నర్ చేతిలోనే బిల్లు భవిష్యత్తు ఉంది. ఆయనేం చేస్తారని ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఏపీ బీజేపీ కొత్త సారధి వచ్చాడు… అమరావతిలోనే పాలనా రాజధాని ఉండాలన్నది మా విధానం అని స్టాండ్ ను క్లియర్ చేయడంతో�

    స‌చివాల‌యం భ‌వ‌నాల కూల్చివేత‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

    July 18, 2020 / 12:43 AM IST

    తెలంగాణ స‌చివాల‌యం భ‌వ‌నాల కూల్చివేత‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భ‌వ‌నాల కూల్చివేత‌ను నిలిపివేయాల‌ని దాఖ‌లైన పిటిష‌న్ ను కోర్టు కొట్టేసింది. భ‌వ‌నాల‌ కూల్చివేత‌కు ప‌ర్యావ‌ర‌ణ శాఖ అనుమ‌తి అవ‌స‌రం లేద‌ని కోర్టు తేల్చిచెప్పింది. �

    ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం, 25 కాదు 26 జిల్లాలు

    July 15, 2020 / 02:30 PM IST

    ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏపీలో 25 నుంచి 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఎస్ ఆధ్వర్యంతో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ వేయాలని మంత్రివ

    బ్రేకింగ్, తెలంగాణలో సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

    June 29, 2020 / 12:36 PM IST

    తెలంగాణలో కొత్త సెక్రటేరియట్(సచివాలయం) భవనం నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి. పాత సచివాలయాన్ని కూల్చివేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు, కేబినెట్ నిర్ణయ�

    ‘పోలవరం’కు లైన్‌ క్లియర్‌…రూ. 48వేల కోట్లు భరించేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌

    March 14, 2020 / 06:13 AM IST

    పోలవరం భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం 55వేల 545 కోట్లు కాగా... 48 వేల కోట్ల వ్యయానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. 

10TV Telugu News