Home » Green Signal
బాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్స్ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. సినీ సెలబ్రిటీల నుండి క్రీడాకారుల వరకు అందరి జీవితాలు ఇప్పుడు వెండితెరమీదకి వచ్చేస్తున్నాయి. క్రీడాకారులలో ఇప్పటికే టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, మహమ్మద్ అజార�
కరోనా పాజిటివ్ రోగులకు ఇచ్చే ఆనందయ్య K మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. పనితీరుపై హైకోర్టులో వాదనలు జరగగా.. విచారణ ఈ నెల 3వ తేదీన పూర్తయ్యింది.
దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన కృష్ణపట్నం ఆనందయ్య మందుకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఏపీలో పరిషత్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకోర్టు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎన్నికలను ఆపడం కష్టం అని హైకోర్టు అభిప్రాయపడింది. పరిషత్ ఎన్నికలు యథాతథంగా జరపాలని ఎలక్షన్ కమీషన్కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఈ నిర్ణయంతో జెడ్పీటీసీ, �
ఈఎంసీ-2 పథకం కింద వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తిలో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (వైఎస్సార్ ఈఎంసీ)కి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైఎస్సార్ ఈఎంసీ నిర్మాణానికి తుది అనుమతులు ఇస్తూ ఈ మేరకు కేంద్రం ఉత్త
తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి మరో ముందడుగు పడింది. ఇంతవరకు ప్రకటనలకే పరిమితమైన ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కబోతోంది. కేంద్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి సర్వేకి రంగం సిద్ధం చేసింది.
కడపలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న స్టీల్ ప్లాంట్కు ముందుడుగు పడింది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
highcourt ration door delivery: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఏపీలో రేషన్ డోర్ డెలివరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ వాహనాల రంగులు మార్చాలన్న ఎస్ఈసీ ఆదేశాలపై న్యాయస్థానం స్టే విధించింది. మార్చి 15వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయన�
AP Panchayat elections : పంచాయతీ ఎన్నికలపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉంది. వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం వాదిస్తోంది. ఎన్నికల నిర్వహణకు ఉద్యోగులు కూడా సిద్ధంగా లేరంటోంది. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలకు �