Home » Green Signal
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ఎన్నికల నిర్వహిణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణలో 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల సత్వర విచారణకు రాష్ట్ర వ్యాప్తంగా 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటి�
అన్ని రకాల ప్రభుత్వ ప్రాజెక్టులకు మొబలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చీఫ్ ఇంజినీర్ బోర్డు సిఫార్సుల మేరకు మొతలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వలని నిర్ణయించింది. టెండర్ మొత్తంలో 10 శాతం మొబలైజేషన్ అడ్వాన్సులు �
దిశ హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మహబూబ్ నగర్ జిల్లా కోర్టులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో కీలక మలుపు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అనుమతి
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా వాసుల చిరకా స్వప్నమైన స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏపీ కేబినెట్ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో..పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్సార్ నవశకం కొత్త మార్గదర్శకాలకు, జగనన్న వసతి దీవెన పథకం, కాపు నేస్తం పథకాలకు ఆమోద ముద్ర వేసింది. కొత్త పెన్షన్ కార్డులు, పెన్షన్ అర్హతల మార్�
50 రోజులుగా సమ్మె చేస్తున్న టీఎస్ఆర్టీసీ కార్మికులకు మరో షాక్ తగిలింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా..ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. ఎన్నికలపై స్టే ఇవ్వాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం (నవంబర్ 15)న విచారణ చేపట్టిన ధర్మాసనం వారి విజ్ఞప్తిని తి�
పోలవరం నిర్మాణ విషయంలో హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. నవయుగ సంస్థ వేసిన పిటిషన్పై స్టే ఎత్తివేసింది కోర్టు. 2019, అక్టోబర్ 31వ తేదీ గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ..విచారణ ముగించింది. కొత్త కాంట్ర�