Home » groceries
కొన్ని ఐడియాలు సమయాన్ని, చోటుని వృధా కానీయకుండా చేస్తాయి. అలాంటి క్రియేటివ్ ఆలోచనలు రావాలంటే బ్రైన్ చాలా షార్ప్ అయ్యి ఉండాలి. కిరాణా సామాన్లు ఏ హడావిడి లేకుండా సింపుల్గా ఇంటికి తీసుకువెళ్లచ్చునో ఈ స్టోరి చదవండి.
Tata Neu App : అమెజాన్, ఫ్లిప్ కార్ట్, రిలయన్స్ దిగ్గజాలకు పోటీగా మరో సూపర్ యాప్ అందుబాటులోకి వచ్చేసింది. నిత్యావసరాల నుంచి విమాన టికెట్ల వరకు అన్ని పేమెంట్లు చేసుకోవచ్చు.
నటసింహ నందమూరి బాలకృష్ణ మరోమారు మంచి మనసు చాటుకున్నారు.బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో కోవిడ్-19 సందర్భంగా ఇబ్బందులు పడుతున్న హౌస్ కీపింగ్ ఉద్యోగస్తులు, సెక్యూరిటీ సిబ్బందితో పాట�
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) అతినీలలోహిత జెర్మిసైడల్ రేడియేషన్ టెక్నాలజీతో అమర్చిన ట్రంక్ ఆకారపు పరికరాన్ని అభివృద్ధి చేసింది. దీన్ని ఇంటి వద్ద ఉంచాలని వారు సూచిస్తున్నారు. కిరాణా మరియు కరెన్సీ నోట్లతో సహా బయటి నుండి తీసుకువ
కరోనా నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న 100 మంది ఆర్టిస్టులకు ‘డిగ్రీ కాలేజ్’ హీరో వరుణ్ నిత్యావసర వస్తువులు అందించారు..
ఓవైపు కరోనా విజృంభించినా, లాక్ డౌన్ స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నా.. కొందరు పోకిరీలు, ఆకతాయిలు మాత్రం రెచ్చిపోతున్నారు. జనాల్లో నిండిన కరోనా భయాన్ని అలుసుగా
లాక్ డౌన్ సమయంలో సెల్ప్ ఐసోలేషన్ కు వెళ్లిపోయి చాలా మంచి పని చేశామనుకుంటున్న వాళ్లు.. మరి నిత్యవసర వస్తువులు కొనుగోలు కోసం ఏం చేస్తున్నారు. ఇంటి వద్దకు వచ్చి అమ్మేవాళ్లు, లేదా కుటుంబంలో ఎవరో ఒకరే వెళ్లి కొనుగోలు చేస్తున్న వాళ్లు అవి ఇంటికి త�
కరోనా ఎఫెక్ట్ : తన కుటుంబానికి కావాల్సిన సరకుల కోసం సాధారణ వ్యక్తిగా సూపర్ మార్కెట్కు వెళ్లిన అల్లు అర్జున్..
భారతదేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 176 కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు చేపడుతోంది. ఇప్పుడు ఈ ప్రభావం కాస్తా నిత్యావసర వస్తువుల మీద పడింది. కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలడంతో అన్ని నగర�
WHO కరోనాను మహమ్మారి అని ప్రకటించిన కొద్ది గంటల్లోనే భారత రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ మేరకు కొన్ని రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలతో రాకపోకలు నిలిపేస్తుంటే కేరళ హోం డెలీవరీ చేసేందుకే సిద్ధమవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిన�