Home » Groom
పెళ్లి చీరలోనే వధువును వరుడు ఎత్తుకెళ్లిన ఘటన బీహార్లోని కిషన్ గంజ్లో చోటు చేసుకుంది. ఆ వరుడు చేసిన పని వైరల్ గా మారింది. అతను అలా ఎందుకు చేశాడో తెలిశాక..
పెళ్లి కూతురు అంటే సిగ్గు పడుతూ కూర్చునే రోజులు పోయాయి. ట్రెండ్ మారింది. తల వంచుకుని అడుగులోఅడుగు వేసుకుంటూ..ముత్తయిదువలు తీసుకొస్తుంటే సిగ్గులొలుకుతూ వచ్చి పెళ్లి పీటలమీద కూర్చునేది వధువు. కానీ ఇప్పుడలా కాదు సంగీత్ లో స్టెప్పులతో ఇరగదీస్
జార్ఖండ్ రాజధాని రాంచీలో అగ్ని చుట్టూ ఏడడగులు నడిచినా తర్వాత వరుడు నచ్చలేదంటూ వధువు పీటల మీదనుంచి వెళ్లిపోయిన ఘటన చోటు చేసుకుంది.
రామాయణంలో శ్రీరామ చంద్రుడు శివ ధనస్సు విరిచి సీతమ్మ మెడలో మాల వేసి వివాహం చేసుకున్నాడని పురాణాల్లో చదువుకున్నాం. ఓ వరుడు అచ్చంగా రాముడిలా ధనస్సు విరిచి వధువు మెడలో వరమాల వేసి వివాహం చేసుకున్నాడు.
పోలీసులు నచ్చచెప్పి నవ వధువును అత్తగారింటికి పంపే ప్రయత్నం చేశారు.. కానీ ఆమె పోలీసుల మాట కూడా వినకుండానే తల్లిగారింట్లో ఉండిపోయింది. తాను తన ప్రియుడినే చేసుకుంటానని తెగేసి చెబుతుంది నవవధువు. ఇక చేసేది ఏమి లేక వరుడి బంధువులు ఇంటికి వచ్చారు. �
గుట్కా నములుతూ పెళ్లికి వచ్చిన వరుడిపై వధువు మండిపడింది. గుట్కా నమిలేవాడితోనే నేను పెళ్లి చేసుకోనని చెప్పి పెళ్లి మండపం నుంచి వెళ్లి పోయింది. దీంతో గుట్కా కాస్తా పెళ్లిని ఆపేసింది.
మరి కొద్ది సేపట్లో జరగబోయే పెళ్లిని రద్దు చేసుకోవాలని ముగ్గురు యువకులు వరుడ్ని కిడ్నాప్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
పెళ్లిలో వధువు వరుడి పాదాలకు దణ్ణం పెట్టటం సంప్రదాయం..ఇది సర్వసాధారణంగా జరిగేదే.కానీ ఓ వరుడు మాత్రం వధువు కాళ్లకు దణ్ణం పెట్టాడు. దానికి అతను చెప్పిన కారణాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
పెళ్లి కుమార్తె హఠాన్మరణం చెందింది. దీంతో అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కానీ పెళ్లి మాత్రం ఆగలేదు. వరుడికి చనిపోయిన పెళ్లి కూతురి చెల్లెలితో వివాహం జరిపించడం విశేషం. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఎటావా జిల్లాలో చోటు చేసుకుంది.
మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కుమారుడు కరోనాతో మృతి చెందాడు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చింతపల్లి మండలం రాకోట గ్రామానికి చెందిన దేశగిరి రజనీకాంత్ (24)కు రోలుగుంట మండలం �