Home » Gujarat
భారతదేశంలో అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ స్కాం గుజరాత్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. మహిళా వైద్యురాలి నుంచి రూ.19కోట్లను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు.
గుజరాత్లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. వాడుకలో ఉన్న బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది.
ఎంసీసీపీ ఔషధ తయారీకి కీలకం. దీన్ని బైండింగ్ మెటీరియల్గా ఉపయోగిస్తారు.
పంజాబ్ లోని లూథియానా స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సంజీవ్ అరోరా గెలుపొందారు. గుజరాత్లోని విసావదార్ అసెంబ్లీ స్థానంలో బీజేపీని ఓడించింది ఆప్.
ఫ్లాట్లు, పెట్టుబడి పథకాలతో ఆకర్షించారు. భారీ లాభాలు ఇస్తామని వాగ్దానం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ లో పర్యటిస్తున్నారు. అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అందిస్తున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ప
మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారని, వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చామని చెప్పారు.
గాల్లోకి ఎగిరిన కాసేపటికే అది నేలకూలింది. విమానం కూలగానే భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
సాధారణంగా ప్రమాదానికి కారణాలు పైలట్ ప్రాబ్లమ్ 30%, సాంకేతిక లోపం 30%, బర్డ్ స్ట్రైక్ 20 శాతంగా ఉంటుందని నిపుణులు తెలిపారు.
గాయపడిన వారి వైద్య ఖర్చులను కూడా మేమే భరిస్తాం. బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనాన్ని పునర్ నిర్మిస్తామం.