Home » Gujarat Titans
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.
ఓపెనర్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. 50 బంతుల్లో 81 పరుగులు చేసి..
రిషబ్ పంత్ భయ్యా మీ లక్నో సూపర్ జెయింట్స్ జట్టే గెలవాలి.. మా కోసమైనా ఈ ఒక్క మ్యాచ్ గెలవండి అంటూ గుజరాత్ టైటాన్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విజ్ఞప్తులు చేస్తున్నారు.
ఐపీఎల్ -2025లో గుజరాత్, పంజాబ్, బెంగళూరు, ముంబై జట్లు ప్లేఆఫ్స్కు చేరిన విషయం తెలిసిందే. నాలుగు జట్లు పాయింట్ల పట్టికలో టాప్ రెండు స్థానాలకోసం తీవ్రంగా పోటీపడుతున్నాయి.
చెన్నై జట్టుపై ఓటమి అనంతరం శుభ్మన్ గిల్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు.
ఫలితంగా 83 పరుగుల తేడాతో చెన్నై ఘన విజయం నమోదు చేసింది.
పంజాబ్పై ఢిల్లీ విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో ఉన్న ముంబై జట్టుకు టాప్-2 కు వెళ్లే అవకాశం లభించింది.
లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడిపోవడంతో గుజరాత్ టైటాన్స్కు ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది.
IPL 2025 : లక్నో సూపర్ జెయింట్స్ గుజరాత్ జెయింట్స్ను 33 పరుగుల తేడాతో ఓడించింది. మిచెల్ మార్ష్ సెంచరీతో రాణించాడు.
లక్నో బ్యాట్స్మెన్ను కట్టడి చేయడంలో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు విఫలమయ్యారు.