Home » gujarath
రాబోయే కొద్ది నెలల్లో గుజరాత్ అసెంబ్లీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అన్ని పార్టీలు గుజరాత్పై దృష్టిసారిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో...
గుజరాత్ రాష్ట్రం బారుచ్ జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడులో ఆరుగురు కార్మికులు మరణించారు. అహ్మదాబాద్ కు 235 కిలో మీటర్ల దూరంలోనే దహేజ్ పారిశ్రామిక ప్రాంతంలో ...
సంక్రాంతి పండగ వేళ రహదారులు రక్తసిక్తమయ్యాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహాదారిపై జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదురు దుర్మరణం చెందగా... గుజరాత్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐ
విజయవాడలో గత కొద్దిరోజులుగా కలకలం సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ దొంగల ముఠాలోని నలుగురు సభ్యులను విజయవాడ పోలీసలు అరెస్ట్ చేశారు.
ఈ ఆలయం గుజరాత్ లోని వడోదరా నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని కవికంబోయి అనే గ్రామంలో ఉంది. అక్కడి అరేబియా సముద్రతీరంలో ఒడ్డుకు కొంత దూరంలో సముద్రంలో ఈ ఆలయం కొలువై ఉంటుంది.
కుటుంబం సభ్యుల ఆకలి తీర్చటానికి..ఇంజనీర్ అవ్వాలనే తన కల నెరవేర్చుకోవటానికి 14 ఏళ్ల బాలుడు కచోరీలు అమ్ముతున్నాడు. ఆ పిల్లాడి కష్టానికి ఫిదా అయిన జనాలు ఎక్కడెక్కడినుంచో వచ్చి..
హోటళ్లు కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. వంటకం పాతదైనా.. దానిని కొత్త పద్దతిలో వండి కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.
టోక్యో పారా ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సిల్వర్ మెడల్ విజేత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్కు గుజరాత్ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.
డ్రగ్ మాఫియా అనాథలను, యాచకులను టార్గెట్ గా చేసుకుని అరాచకాలకు పాల్పడుతోంది. డ్రగ్స్ ప్రభావం తెలుసుకోవటానికి యాచకులకు,అనాథలపై డ్రగ్స్ ప్రయోగాలకు పాల్పడుతున్న ఘటన గుజరాత్ లోబయటపడింది
టోక్యో ఒలింపిక్స్లో భారత్కు స్వర్ణ పతకం తీసుకొచ్చిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై గుజరాత్లోని ఓ పెట్రోల్ బంకు యజమాని వినూత్నంగా అభిమానాన్ని చాటుకున్నాడు. భరూచ్లోని తన పెట్రోల్ బంకులో నీరజ్ పేరుతో ఉన్న వారికి రూ.501 మేర పెట్రోల�