Home » gujarath
కళాకారుల నృత్యాలు, రంగు రంగుల వస్త్రధారణలు, సంప్రదాయ బద్ధంగా మహిళల డ్యాన్స్లు, డప్పులు, వాయిద్యాలు..ప్రజల కేరింతలు..వెల్ కం అంటూ ప్లకార్డులు, మోడీ..ట్రంప్తో కూడిన సైన్ బోర్డులు, అద్దంలా ఉన్న రోడ్లు, రోడ్డుకిరువైపులా పూలకుండీలు..ఇలా…అమెరిక�
అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటనకు కౌంట్ డౌన్ మొదలయ్యింది. రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు 2020, ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం ట్రంప్ ఇండియా రానున్నారు. పర్యటన సందర్భంగా ట్రంప్ సందర్శించే ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నార
అగ్ర రాజ్యాధినేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24-25 తేదీల్లో భారత్ లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ కు ఘన స్వాగతం పలకటానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 24 మ.12 గంటలకు అహ్మదాబాద్ ఎయిర్ �
ట్రంప్ టూర్ కోసం గుజరాత్ సర్కార్ భారీగా నిధులు కేటాయించింది. ట్రంప్ 3 గంటల పర్యటనకు ఏకంగా 100 కోట్లు ఖర్చు చేస్తోంది.
సూరత్లో రూ. 5.44 లక్షల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి గుజరాత్లోని సూరత్కు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పూణే పోలీసులు అరెస్టు చేశారు.
భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా(అరుణ్ జైట్లీ స్టేడియం) వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ను 7వికెట్ల తేడాతో ఓడించిన బంగ్లాదేశ్ మరో విజయం కోసం ఎదురుచూస్తోంది. నవంబరు 7న గుజరాత్ లోని రాజ్కోట్ వేదికగా జరిగిన మ్యాచ్లో విజయం దక్కించుకు�
సినిమాటిక్ గా జరిగిన ఈ చేజింగ్ గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 22ఏళ్ల వ్యక్తి సొంతూరు అయిన అజ్మర్లో యజమాని ఇంట్లోనే బంగారం దొంగిలించి పారిపోయేందుకు ప్రయత్నించాడు. బెంగళూరు నుంచి బయల్దేరిన వ్యక్తి ఎవరికి తెలియదనుకుని రిలాక్స్డ�
హార్థిక్ పటేల్ అంత తొందరెందుకు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేసును అత్యవసరంగా విచారించండి..అంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం పై విధంగా వ్యాఖ్యానించింది. హార్థిక్ పటేల్ లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ �
మరాఠా వృధ్ద నేత శరద్ పవార్ కాంగ్రెస్కి ఉన్నట్లుండి గుగ్లీ వేశారు. మహారాష్ట్రలో కలిసి కూటమిగా పోటీ చేస్తోన్న తరుణంలో సడన్గా గుజరాత్లో 26 సీట్లకూ అభ్యర్ధులను దింపనున్నట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ షాక్లో పడిపోయింది. ఇక్కడ నామినేషన్
పశువులకు ఇచ్చినంత విలువ మనుషులు దక్కడం లేదు. దేశంలో ఏదో ఓ మూలన కనిపిస్తున్న ఈ తంతు రాన్రాను లీగల్ అయిపోతదేమో. లేదా వాటికి ఎదురుచెప్పిన వాడి పరిస్థితి ఏ దిక్కూ లేకుండా మిగిలిపోతుందేమో. గుజరాత్ లో జరిగిన ఈ సంఘటన అలాగే అనిపిస్తోంది. రోడ్డు మీద వ