Home » gujarath
ఈ పోల్స్ అనేక రకాల ఫీచర్లు కలిగి ఉన్నాయి. వైఫే, యూఎస్ బి ఛార్జింగ్, సిసి కెమెరా, బిల్ బోర్డు డిస్ ప్లే, ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్, స్పీకర్, ఇలా అనేక రకాల సదుపాయాలు ఈ విద్యుత్ పోల్ కలిగి ఉంది.
భారత రైల్వేశాఖ, రైలు పట్టాలపై ఓ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించబోతోంది. గుజరాత్ లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్ ను కొత్త హంగులతో సుందరీకరిస్తుంది రైల్వే శాఖ.. దీంతోపాటు ఓ ఫైవ్ స్టార్ హోటల్ ను నిర్మిస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వంతో కలిసి ఇండియన్ రైల�
అంతరించిపోయే మొక్కల విత్తనాలను దేశమంతా పంచిపెడుతూ ప్రకృతి ప్రాణదాతగా మారాడు యువ టీచర్ నిరాల్ పటేల్. అతని కృషిని అరుదైన అవార్డు దక్కింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్కి అవార్డు నిచ్చి సంత్కరించింది.
అతడో మధ్యస్థాయి వ్యాపారవేత్త.. 33 సంవత్సరాలు ఉంటాయి. కొన్నేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. చివరికి ఓ సంబంధం కుదిరింది. పెళ్ళికుదిరిందని ఎంతో సంతోషపడ్డాడు.
తల్లిని చేయిపట్టి బయటకు గుంజి చీపురుతో కొట్టాడో కసాయి కొడుకు.. ఈ దారుణ ఘటన గుజరాత్ లోని మోర్బీ జిల్లా కంటిపూర్ లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మన్సుఖ్ పర్మర్ వ్యవసాయ కూలీ.. ఈయనకు ఇద్దరు కూతుర్లు
ప్రధాని నరేంద్ర మోదీ పిన్ని నర్మదాబెన్ (80) కరోనా బారినపడి కన్నుమూశారు. పదిరోజుల క్రితం ఆమెకు కరోనా సోకడంతో అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు.
ఇద్దరు అన్నదమ్ములు నౌకాదళ రహస్యాలను, సైనిక సంబంధ సమాచారాన్ని శత్రుదేశమైన పాకిస్థాన్ కు అందించారు. జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో విషయాలు వెలుగుచూడటంతో ఇద్దరు అన్నదమ్ములు కటకటాల పాలయ్యారు.
Ahmedabad government school Vertical Garden: అదొక అందమైన ఆహ్లాదకరమైన ప్రభుత్వం స్కూల్. ఆ స్కూల్ ని చూస్తే అదసలు ప్రభుత్వ స్కూలా లేకా ఏదైనా గార్డెనా అనిపిస్తుంది. కరోనా కాలంలో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా స్కూళ్లు మూతపడితే… అహ్మదాబాద్ జోధపూర్ లో ప్రభుత్వ �
Teacher Stabs: స్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న 30ఏళ్ల వ్యక్తిని బంధువయ్యే వ్యక్తి పొడిచి చంపారు. ఘటనలో అతని భార్యతో పాటు మైనర్ కూతురు కూడా గాయపడినట్లు గుజరాత్లోని చైతౌదేపూర్ జిల్లాకు చెందిన పోలీసులు చెబుతున్నారు. భారత్ పీఠియా(28) అనే నిందితుడి క�
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత ఇలాఖా గుజరాత్ లో విషాదం చోటు చేసుకుంది. కరోనా రోగులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. 8 మంది సజీవ దహనమయ్యారు. అహ్మదాబాద్ లోని నవరంగ పూర్ శ్రేయ్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచ�