Home » Guntur Dist
అమరావతి : కుల వివక్ష అనేది రాజధానిలో కనిపించడం దారుణం అని… సామాజిక వర్గం పేరుతో నన్ను మానసికంగా కుంగతీశారని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. వినాయకుడ్ని ముట్టుకుంటే మైల పడుతుందని ఒక సామాజిక వర్గం నేతలు నన్�
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు వచ్చింది. 2019, ఆగస్టు 23వ తేదీ శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేరిపించారు. కొత్తపేటలోని ఆయన అల్లుడు డాక్టర్ మనోహర్ నివాసంలో ఉండగానే కోడెల అస్వస్థతకు లోనయ్యారు.
ఎన్నికలు ముగిసినా గుంటూరు జిల్లాలో పొలిటికల్ హీట్ మాత్రం తగ్గలేదు. నియోజకవర్గాల్లో గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్ధులు అంచనాలు వేసుకుంటున్నారు. గెలుపునకు అనుకూలించే అంశాలను బేరీజు వేసుకుంటూ విజయం తమదంటే తమదంటూ ధీమాగా ఉన్నారు. సామాజికవర్�
కిడ్నాప్ సుఖాంతం అవుతుందని అందరూ అనుకున్నారు. కొడుకు క్షేమంగా వస్తాడని ఊహించిన ఆ తల్లిదండ్రులకు షాక్ తగిలింది. కిడ్నాపర్లు గర్భశోకాన్ని మిగిల్చారు. గుంటూరు జిల్లాలో ఆరేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన విషాదాన్ని నింపింది. కిడ్నాప్కు గురైన సాయి
APలో ఎన్నికల సందర్భంగా పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. ఈవీఎంలను ధ్వంసం చేశారు. కేవలం రెండు చోట్ల మాత్రమే రీ పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ సిద్ధమవుతోంది. గుంటూరు జిల్లాలో రెండు చోట్ల రీపోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపినట్టు రాష్�
రైలు దొంగలు ఎక్కుయితున్నారు. ప్రయాణీకుల లాగానే ఎక్కి..సందడి లేని ప్రాంతం వద్దకు రాగానే దొంగలు విజృంభిస్తున్నారు. మారణాయుధాలు చూపించి అందినదాడికి దోచుకెళుతున్నారు. శుభకార్యాలకు..పుణ్యక్షేత్రాలకు, విహార యాత్రలకు వెళ్లే వారిని టార్గెట్ చేస�
గుంటూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. మాచర్లలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్కు చెందిన స్కూల్ బస్సు సోమవారం (జనవరి 26,2019) ఉదయం విద్యార్ధులతో ఉప్పలపాడు నుంచి బయలుదేరింది. మండాది సమీపంలో ఇరుకు వంతెన దగ్గర ఎదురుగా వస్తున్న ఆటోని తప్పించేంద
విజయవాడ : ఈసారి ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ మెట్లు ఎక్కాలని చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబుకు ఆదిలోనే చిక్కులు ఎదురవుతున్నాయి. ఆయనపై ఓ వర్గం కస్సుబుస్సులాడుతోంది. అంబటికి టికెట్ వద్దంటూ ఆ వర్గం పేర్కొంటుండడంతో సత్తెనపల్లి న�
ప్రకాశం : రైతులను నట్టేట ముంచుతున్నారు. అటు గిట్టుబాటు ధర లేక..కరువుతో అల్లాడుతున్న రైతులను నకిలీ వ్యాపారులు బెంబేలెత్తిస్తున్నారు. నకిలీ అనే విషయం తెలియక రైతులు మందులను..ఎరువులను కొనుగోలు చేసి తీవ్ర నష్టాల పాలవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల