-
Home » Guntur Dist
Guntur Dist
Crime News: 11 మందిని పెళ్లి చేసుకున్నాడు.. పక్కపక్క వీధుల్లోనే కాపురాలు.. ఎలా దొరికాడంటే!
పెద్ద కంపెనీ, డే అండ్ నైట్ డ్యూటీ అంటూ నమ్మించాడు. ఒకరికి తెలియకుండా ఒకరిని.. ఇలా 11 మందిని పెళ్లి చేసుకున్నాడు.. వారిలో ఏడుగురితో పక్కపక్క వీధుల్లోనే కాపురాలు పెట్టాడు. వారివద్ద దొరికినంతా దోచుకుంటూ జల్సాలు చేసుకుంటూ వచ్చాడు. మోసపోయామని తెలు�
Merugu Nagarjuna : ప్రొఫెసర్ నుండి అమాత్యుడిగా .. అప్పుడు వైఎస్ఆర్తో.. ఇప్పుడు జగన్ వెంట..
గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో జన్మించిన మేరుగ నాగార్జున ఉన్నత విద్యను అభ్యసించారు. విశాఖ పట్టణంలోని ఆంద్రా వర్సింటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ రాజకీయ అరగ్రేటం..
Guntur : ఒక్కడే వచ్చాడు..తల్లీ కూతుళ్లను పొడిచి పొడిచి చంపేశాడు
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురయ్యారు.
Guntur Dist : కరోనా టైం..ఆధార్ కేంద్రాలకు పరుగులు, ఎందుకో తెలుసా
ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు ఆధార్ నంబర్ను లింకు పెట్టారని ప్రచారం జరగడంతో ఆధార్ కేంద్రాలకు జనం క్యూ కడుతున్నారు.
నేను తప్పు చేయలేదు, ఫ్రీ పాస్ ఉంది..కారును తన్నారు – దేవళ్ల రేవతి
AP Vaddera Corporation Chairperson Devalla Revathi : ‘ఏ తప్పు చేయలేదు..టోల్ ప్లాజా సిబ్బందే దురుసుగా ప్రవర్తించారు..అన్ పార్లమెంటరీ వర్డ్స్ వాడారు. తన తల్లికి ఆరోగ్యం మంచిగా లేకపోతే..ఆసుపత్రికి వెళుతున్న సందర్భంలో ఆపారు..తనకు ఫ్రీ పాస్ ఉంది..కేవలం వైసీపీ పార్టీని బ్లేమ్ చేయడ�
టోల్ గేట్ సిబ్బందిపై ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ రేవతి దాడి
AP Vaddera Corporation Chairperson : నేనేవెరో తెలుసా ? నన్నే టోల్ ఫీజు కట్టమంటవా ? ఎంత ధైర్యం అంటూ చాలా మంది అక్కడున్న సిబ్బందిపై దౌర్జన్యానికి దిగుతుంటారు. అంతేగాకుండా..దురుసుగా ప్రవర్తిస్తూ..చేయి చేసుకుంటుంటారు. తాము వీఐపీలమంటూ, ప్రముఖ వ్యక్తులమని..ఫీజులు కట్టకు�
AP Corona అంటించిన Tuition Class..15 మంది చిన్నారులకు వైరస్
AP Corona : ఏపీలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటోంది అయినా..వైరస్ విస్తరిస్తూనే ఉంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భట్లూరు లో 15 మంది చిన్నారులు వ�
టిక్ టాక్ ప్రేమ జంట ఆత్మహత్య
గుంటూరు జిల్లా..బెల్లంకొండ మండలం RR సెంటర్ లో ప్రేమ జంట ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కు చెందిన శైలజ(17).. మంగళగిరి కి చెందిన యువకుడు పవన్ కుమార్ (20) లు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.. ఇరువురు టిక్ టాక్ ద్వారా ప్రేమించుకు�
భార్య ఫోన్ కు మిస్డ్ కాల్ : గొంతు పిసికి హత్య చేసిన భర్త
సంతోషంగా సాగిపోతున్న వారి కాపురంలో…. భార్య ఫోన్ కు వచ్చిన ఒక మిస్స్ డ్ కాల్ ఆమె చావుకు కారణమయ్యింది. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన బోడా సుబ్బారావు, కోటేశ్వరమ్మ భార్యాభర్తలు.వీరికి ముగ్గురు పిల్లలు. కొన్నాళ్లుగా
రివర్స్ టెండరింగ్ లో మరో రూ.13.7 కోట్లు ఆదా
రాష్ట్రంలో టిడ్కో ద్వారా చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ ద్వారా తాజాగా మరో రూ.13.7 కోట్లను ఆదా చేసింది జగన్ ప్రభుత్వం. పట్టణ ప్రాంతాల్లోని గృహ నిర్మాణ పనులకు ప్యాకేజిల వారీగా నిర్వహిస్తున్న రివర్స్ టెండరింగ్ ప్�