Home » Guntur Kaaram
ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి తాజాగా పట్టుచీరలో, ఆభరణాలతో మెరుస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
గుంటూరు కారం కేవలం తెలుగు రిలీజ్ కావడంతో తెలుగు స్టేట్స్ లో ఆల్మోస్ట్ జనవరి 12 అన్ని థియేటర్స్ బాబుకే వెళ్లనున్నాయి.
'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మరో కొత్త ట్రెండ్ ని స్టార్ట్ చేస్తున్న మహేష్ బాబు. మొట్టమొదటిసారి అమెరికాలో..
మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం నుంచి రీసెంట్ గా 'కుర్చీ మడత పెట్టి' సాంగ్ రిలీజ్ అయ్యి తెగ వైరల్ అవుతుంది. ఈ పాటని సాహితి పాడారు. మరి పాట గురించి, మహేష్ బాబు గురించి ఆమె అన్నారు.
ఖలేజా మూవీ సీన్ని భార్య నమ్రతతో కలిసి రీ క్రియేట్ చేసిన మహేష్ బాబు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో.
2024పై ఇప్పుడు అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సంవత్సరం లైన్లో ఉన్న భారీ మూవీస్ అలాంటి ఇలాంటి మూవీస్ కాదు. బాక్సాఫీస్ దగ్గర మహా జాతర జరగబోతోంది.
గుంటూరు కారం సినిమా గురించి నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. మీరు బలుపు అనుకుంటారేమో. కానీ ఆ విషయంలో గుంటూరు కారం తప్పకుండా..
సోషల్ మీడియాలో వైరల్ అయిన 'కుర్చీ మడతపెట్టి..' అనే ఓ డైలాగ్ తో సాంగ్ ప్రోమో రిలీజ్ చేసి.. నేడు ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు గుంటూరు కారం చిత్రయూనిట్.
గుంటూరు కారం నుంచి నిన్న ‘కుర్చీ మడతపెట్టి..’ అనే ట్రెండింగ్ డైలాగ్ తో పాట ప్రోమోని రిలీజ్ చేయగా తాజాగా ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మహేష్ బాబు మౌంటెన్ డ్యూ కొత్త యాడ్ కోసం దుబాయ్ వెళ్లినట్టు సమాచారం. తాజాగా మహేష్ బాబు తన పర్సనల్ టీంతో దుబాయ్ లో కలిసి దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.