Home » guntur
ఈ కేసులో మాజీ సీఎం జగన్ ను ఏ-3గా చేర్చారు. కస్టడీకి తీసుకున్న సమయంలో తనపై దాడి చేశారని ఆరోపించారు.
ఎంతోమందికి డబ్బు ఆశ చూసి కిడ్నీలు తీసుకున్నారని వాపోయారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు బాధితుడు.
చివరకు పెట్టుబడిదారుడు సుజనాకి టికెట్ ఇచ్చారని పోతిన మహేశ్ తెలిపారు.
శరత్ ను గుంటూరు నుంచి మాచవరానికి తరలించారు. మాచవరంలోని ఓ హోటల్ లో ఉంచి పోలీసులు విచారిస్తున్నారు.
వైసీపీ నుంచి ఉమ్మారెడ్డి వెంకటరమణ, నందిగం సురేశ్, అనిల్కుమార్ యాదవ్, విడదల రజని, మేకతోటి సుచరిత..
ఈ నెల 22 వరకు అన్ని నియోజక వర్గాల పరిధుల్లోనూ వాలంటీర్లకు పురస్కారాలు అందజేయనున్నారు.
దక్షిణ భారత దేశంలో ఏ రాష్ట్రంలో మెట్రో లేదు అంటే అది ఆంధ్రప్రదేశ్ లోనే. అందరూ సినిమాలు చూపించారు. పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు.
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ అధినేత చంద్రబాబును కలిసినట్లు సమాచారం.
గంటన్నరపాటు ఇద్దరూ సమావేశం అయినట్లు వార్తలు వస్తున్నాయి. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురూ మాట్లాడుకున్నట్లు సమాచారం.
గుంటూరు టీడీపీలో ముసలం మొదలైనట్లు కనపడుతోంది.