HAL

    PM Modi: తుమకూరులో ఆసియాలోనే అతిపెద్ద హెలికాప్టర్ల తయారీ కేంద్రం.. సోమవారం ప్రారంభించనున్న మోదీ

    February 4, 2023 / 04:52 PM IST

    ‘ఆత్మనిర్భర్ భారత్’ ద్వారా దేశంలోనే సొంతంగా ఆయుధాలు, హెలికాప్టర్ల వంటివి తయారు చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా హెచ్ఏఎల్ సంస్థ హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించబోతుంది. ఈ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ జాతికి

    Indian Army: 15 లైట్ కంబాట్ హెలికాప్టర్ల కొనుగోలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

    March 30, 2022 / 09:54 PM IST

    కేంద్ర ప్రభుత్వ అద్వర్యంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి 15 లైట్ కంబాట్ హెలికాప్టర్ల కొనుగోలుకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) బుధవారం ఆమోదం తెలిపింది.

    దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగిన HAL ఉద్యోగులు

    October 14, 2019 / 02:59 AM IST

    దాదాపు 20వేల మంది HAL(హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్)ఉద్యోగులు ఇవాళ(అక్టోబర్-14,2019)నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. వేతనాల సవరణ,ఇతర డిమాండ్లతో హాల్ ఉద్యోగులు ఈ సమ్మెకు దిగినట్లు యూనియన్ అధికారి తెలిపారు. 55 ఏళ్ల హెచ్ఏఎల్… బెంగళూరు, హైదరాబా

    HALలో 826 ఉద్యోగాలు..దరఖాస్తు ప్రారంభం

    April 26, 2019 / 10:45 AM IST

    హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)లో అప్రెంటీస్ ట్రైనింగ్ కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. నాసిక్ డివిజన్ HALలో సంవత్సరం పాటు అప్రెంటీస్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 25న ప్రారంభమైంది. మే 15న ముగుస్తుంది. ఆసక్తిగల అభ�

    ఉద్యోగ సమాచారం: హెచ్ఏఎల్‌లో ఉద్యోగాల ఖాళీలు

    February 6, 2019 / 05:54 AM IST

    లక్నోలోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) యాక్ససరీస్ డివిజన్ టెన్యూర్ పద్ధతిలో 77 అసిస్టెంట్, ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  1. అసిస్టెంట్-43 విభాగాలు: అడ్మినిస్ట్రేషన్/అకౌంట్స్, క్యూసీ/ఇన్‌స్పెక్షన్, కమర్షియల్, సి

    HALను చంపేస్తున్నారా : రాహుల్ డౌట్

    January 8, 2019 / 09:29 AM IST

     అనీల్ అంబానీకి మేలు చేసేందుకే  హిందుస్థాన్  ఏరోనాటిక్స్  లిమిటెడ్(హెచ్ఏఎల్)   ను ప్రధాని నరేంద్రమోడీ మరింత బలహీనపరుస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. హెచ్ఏఎల్ కు చెల్లించాల్సిన 15వేల 700కోట్ల బకాయిలు చెల్లించక

    జాతీయ భద్రతే మాకు ముఖ్యం–నిర్మలాసీతారామన్

    January 4, 2019 / 11:15 AM IST

    ఢిల్లీ: బీజేపీకి జాతీయ భద్రతే ముఖ్యమని కేంద్ర రక్షణమంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. దేశభద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఒప్పందాలు కుదుర్చుకుంటామని ఆమె తేల్చి చెప్పారు. పొరుగుదేశాలు ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ పోతుంటే చూస్తూకూర్చోమని ఆ�

10TV Telugu News